Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అధికార ప్రతినిధి సత్తిరెడ్డి
నవతెలంగాణ-బయ్యారం
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులు పండించే వడ్లను కొను గోలు చేయ కుండా అవలం భిస్తున్న నిరం కుశ ధోరణికి వ్యతిరేకం గా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈనెల 12న నియోజకవర్గ స్థాయిలో తలపెట్టిన రైతుల ఆందోళనలో మండలంలోని ప్రజాప్రతినిధులు, సొసైటీ చైర్మెన్లు, డైరెక్టర్లు, పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు, నామినేటెడ్ సభ్యులు, రైతు బంధు సమితి అధ్యక్షుడు, సభ్యులు, మండల, గ్రామ అధ్యక్ష, కార్యదర్షులు, పార్టీ ముఖ్య నాయ కులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, కార్యకర్తలు, రైతులు పాల్గొని రైతు దీక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీఆర్ఎస్ అధికార ప్రతినిధి సంకు సత్తిరెడ్డి కోరారు.