Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పోచమ్మ మైదాన్
తెలంగాణ ఆర్టీఐ ఫోరమ్ రాష్ట్ర అధ్యక్షుడు గద్ద తిరుపతి సూచన మేరకు సమాచార హక్కు చట్టం ఫోరం వరంగల్ జిల్లా కో- ఆర్డినేటర్గా ఇక్బాల్ హుస్సేన్ను నియమిస్తూ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు విమాల్ రాజ్ సోమవారం ప్రకటన విడుదల చేశారు. కొన్నఏండ్లుగా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నందుకు బాధ్యతలు అప్పగించినట్టు తెలిపారు. కాగా రాష్ట్ర అధ్యక్షుడు గద్ద తిరుపతి, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు విమాల్ రాజ్కు, సహకరించిన ప్రతి ఒక్కరికి ఇక్బాల్ కృతజ్ఞతలు తెలిపారు.