Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గోవిందరావుపేట
మండలంలోని పస్రా గ్రామంలోని ఒక వాటర్ ప్లాంట్ ఎదుటనున్న విద్యుత్ స్తంభాన్ని మంగళవారం సాయంత్రం ఇసుక లారీ ఢకొీట్టింది. ఈ ఘటనలో విద్యుత్ స్తంభం మధ్యలోకి విరిగిపోగా.. విద్యుత్ వైర్లు తెగి కింద పడకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే వాటర్ ప్లాంట్ల ఎదుట నిత్యం ఇసుక లారీలు ఆగడంతోనే ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటూన్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. వెంటనే అధికారులు స్పందించి ఇసుక లారీలు అగకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.