Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాజీపేట
ప్రజలు ఆంధ్రాబ్యాంకు అందిస్తున్న ఆధునిక సేవలను వినియోగించుకోవా లని ఆ బ్యాంకు డిప్యూటీ జనరల్ మేనేజర్ (డీజీఎం) తపన్కుమార్ పండా సూచించారు. కాజీపేటలోని ఆ బ్యాంకు శాఖ 35వ వార్షికోత్సవం సందర్భంగా గురువారం నిర్వహించిన ఖాతాదారుల సమావేశానికి ఆయన పాల్గొని మాట్లా డారు. బ్యాంకు ఆధ్వర్యంలో ఎంఎస్ ఎంఈ, వ్యవసాయ, ఇతరత్రా రుణాలు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ బ్యాంకింగ్, ఏబీ తేజ్ యాప్, నెట్ బ్యాంకింగ్ సేవలను వినియోగిం చుకోవాలని కోరారు. శాఖ మేనేజర్ రాజన్బాబు మాట్లా డుతూ రూ.150 కోట్ల టర్నోవర్తో బ్యాంకు ముందు సాగుతోందని తెలిపారు. స్వయం సమృద్ధి సంఘాలకు రూ.30 లక్షలు, ఇతర రునాలకు రూ.50 లోలు వితరణ చేశారు. సమావేశంలో రమాదేవి, శంకరయ్య, ఆనంద రావు రజిత, సునంద, శృతి, తదితరులు పాల్గొన్నారు.