Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గీసుగొండ
ఇటీవల మృతి చెందిన దేవళ్ల సత్యనారాయణ కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి శనివారం పరామర్శించారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు. ఆయన వెంట నాయకులు చింతం సదానందం ఉన్నారు.