Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శాయంపేట
భూపాలపల్లి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి గండ్ర సత్యనారాయణరావుకు ఎన్నికల సంఘం సింహం గుర్తు కేటాయించిందని దూదిపాల బుచ్చిరెడ్డి తెలిపారు. మండలంలోని బస్టాండ్ ఆవరణలో శనివారం సీట్లు పంచుకుని హర్షం వ్యక్తం చేశారు. ముందస్తు ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు వైనాల కుమారస్వామి, చిందం రవి, బాసాని శాంతి, రవి, మరిపెల్లి రవీందర్, నిర్మల, రమేష్, భిక్షపతి, ప్రవీణ్, దిలీప్ పాల్గొన్నారు.