Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చిట్యాల
చిట్యాల మండలం నైన్ పాక గ్రామ సర్పంచ్గా కాంగ్రెస్ బలప రిచిన తోట్ల లక్ష్మి గెలుపొందారు. సోమవారం జరిగిన పంచాయతీ ఎన్ని కల పోలింగ్ సందర్భంగా ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగా యం టూ గొడవ జరగడంతో అధికారులు ఎన్నికల ఫలితం ప్రకటించ కుండా వాయిదా వేశారు కాగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి తోట్లలక్ష్మి రెండు ఓట్ల తేడాతో తన సమీప అభ్యర్థి కట్టే కోళ్ల సరితపై గెలుపొందినట్లు మంగళవారం ప్రకటించారు.దీంతో నైన్పాక గ్రామ ఎన్నికల ఫలితం పై నెలకొన్న ఉత్కంఠకు తెర పడింది. ఇదిలా ఉండగా ఫలితాలను రద్దు చేసి నైన్ పాకలో రీపో లింగ్ నిర్వహిం చాలని డిమాండ్ చేస్తూ టీిఆర్ఎస్ అభ్యర్థి కట్టే కోళ్లసరిత ఆధ్వర్యంలో టీఆర్ఎస్ కార్యకర్తలు కలెక్టర్ కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నా కార్యక్రమం నిర్వహించారు