Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సంపేట
నర్సంపేట మండలంలోని 20 గ్రామ పంచాయతీల్లో 19 గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్లు ఎన్నికైనట్టు అధికారులు వెల్లడించారు. ఆకుల తండా-దరావత్ లక్ష్మీ, బాంజీపేట-అజ్మీరా బాలరాజు, దాసరిపల్లి-పెండ్యాల శ్రీనివాస్, ఏనుగల్తండా-దారావత్ వీరన్న, జీజీఆర్పల్లి- శీలం రవి, గుంటూరుపల్లి-ఎర్రం లింగయ్య, గురిజాల- బండారు పద్మ, ఇప్పల్తండా- దారావత్ దస్రు, ఇటుకాలపల్లి-జమాండ్ల చంద్రమౌళి, కమ్మపల్లి -మిట్టగడపల తిరుపతి, లక్నెపల్లి-పరాచకపు సంతోష్, మహేశ్వరం-తాళ్లపెల్లి జ్యోతి, ముగ్దుంపురం -చాందావత్ తిరుపతి, ముత్తోజిపేట-రాహిశెట్టి బుచ్చయ్య, ముత్యాల మ్మతండా-లకావత్ రవి, నాగూర్లపల్లి-తనుగుల రవీందర్, పర్శనాయక్తండా-బానోతు సమ్మయ్య, రాజేశ్వర్రావుపల్లి-తాటికొండ సునిత, రాజుపేట-పడిదెల రవిరాజ్ ఉపసర్పంచ్గా ఎన్నికైనట్లు ఎంపీడీవో నాగేశ్వర్ రావు తెలిపారు. మాధన్నపేట ఉపసర్పంచ్ ఎన్నిక వార్డు సభ్యుల గైర్హాజరుతో వాయిదా పడినట్టు చెప్పారు.