Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎల్కతుర్తి
మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలోని ఎమ్మెల్సీ ఎన్నికల కేంద్రాన్ని వరంగల్ అర్బన్ జిల్లా ఆర్డీఓ వెంకారెడ్డి శుక్రవారం పరిశీలించారు. ఎన్నికల వివరాలను తహశీల్దారు వెంకటరమణను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలని సూచిం చారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలుగ కుండా చూసుకోవాల్సి బాధ్యత అందిరిపై ఉన్నదన్నారు. ఆయన వెంట ఆర్ఐ శ్రీధర్ తదితరులు ఉన్నారు.