Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వెంకటాపురం
నాలుగు రోజుల క్రితం మండల పరిధిలోని పర్షికగుడెలో జరిగిన అగ్ని ప్రమాదంలో నష్టపోయిన బాధితులకు మదర్ థెెరిస్సా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం గట్టయ్య, సరసింహులు కుటుంబాలకు 50 కేజిల బియ్యం, గిన్నెలు, గ్లాసులు, దుప్పట్లు , ప్లాస్టిక్ డ్రమ్ములు , బర కాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కొప్పుల మురళీ మాట్లాడారు.