Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కౌడిపల్లి
కౌడిపల్లి మండల ప్రత్యేకా ధికారిగా శంకర్ నియామితుల య్యారు. బుధవారం మండల కేంద్రంలో ప్రత్యేకాధికారిగా శంకర్ బాధ ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు ప్రత్యేకాధికారిగా ఉన్న రమేష్ బదిలీపై వెళ్లగా శంక ర్ను నియమితు లయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేకా ధికారి శంకర్ మాటా ్లడుతూ మండ లంలో మరుగుదొడ్ల నిర్మాణం, హరి తహారం కార్యక్రమం శరవేగంగా పూర్తి చేయాలని ఆయన అన్నారు. మండలంలో స్వచ్చభారత్ కింద ఐదు గ్రామాలు ఎంపిక కాగా ఆ గ్రామాల్లో వందశాతం మరుగు దొడ్లు పూర్తి చేయాలని తెలిపారు.