Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-వ్యవసాయాధికారి నవీన్కుమార్
నవతెలంగాణ-రేగోడ్
నాసిరకం మందు లను అమ్మితే చర్యలు తప్పవని మండల వ్యవసా యాది óకారి నవీన్కుమార్ అన్నా రు. బుధవారం మండల కేంద్రమైన రేగో డ్లోని సంఘమేశ్వర ఫర్టిల ైజర్ను ఆయన సంద ర్శించారు. అందు లోని స్టాక్ రిజిష్ట్రర్ను, మందు లను పరిశీలిం చారు. ఈ సందర్భంగా ఆయన మాటా డుతూ నఖిలీ విత్తనాలు, ఎరువులు అమ్మినా, అదేవిధంగా మందు లను అధిక ధరలకు అమ్మినా కూడా ఫర్టిలైజర్ షాపును సీజ్ చేస్తామని ఆయన హెచ్చరించారు. ఆయన వెంట ఏఈఓ వితిన్ ఉన్నారు.