Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- కొండపాక
గజ్వేల్ చరిత్ర తిరగ రాస్తూ భారీ మెజార్టీతో సీఎంగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ను శనివారం కలిసి నట్టు టీఆర్ఎస్ మండలా ధ్యక్షులు ర్యాగుల దుర్గయ్య తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీ ఆర్కు పుష్ప గుచ్ఛం అందించి శుభాకాం క్షలు తెలిపారు. అనంతరం సీఎం కేసీఆర్ తన గెలుపుకు సహకరించిన మాదిరిగానే మండల అభివృద్ధికి కృషిచేయాలని కోరినట్టు తెలిపారు.