Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగదేవపూర్
జగదేవపూర్ మండల టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గుండ రంగారెడ్డి, కొండపో చమ్మ ఆలయ మాజీ చైర్మెన్ మధుసూదన్రెడ్డిలు హరీష్రావును కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో ఇంకా దూసుకెళ్లాలని కోరారు. అనంతరం రంగారెడ్డి మాట్లాడుతూ తెలంగాణను సస్యశ్యామంలం చేసింది కేవలం టీఆర్ఎస్ పార్టీనేని అభిప్రాయపడ్డారు. పార్టీ చేసిన అభివృద్ధిని ప్రజలు గుర్తించి పట్టం కట్టారని అన్నారు. పార్టీని గెలిపించిన ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.