Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సాపూర్
నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా చిలుముల మదన్రెడ్డి రెండవసారి అత్య ధిక మెజార్టీతో గెలుపొందడం పట్ల శనివారం గౌడసంఘం రాష్ట్ర ఉపాధ్య క్షులు వాల్దాస్ మల్లేశ్గౌడ్ నర్సాపూర్లో ఎమ్మెల్యే మదన్రెడ్డిని సన్మానం చేసి జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.