Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్పీ కార్యాలయంలో హాజరైన జిల్లా పోలీస్ అధికారులు
నవతెలంగాణ-మెదక్ అర్బన్
మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో శనివారం డీజీపీ కార్యాలయం నుండి ఈ-కాప్ ప్రాజెక్ట్ పైన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ-కాప్ ప్రాజెక్ట్లో భాగంగా ఇంటర్పోటబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టంను తెలంగాణా రాష్ట్రంలో మదన్ బీ లోకూర్ సుప్రీం కోర్ట్ జడ్జి ఆన్లైన్లో అధికారికంగా ప్రారంభించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ కోర్ట్లో నడుస్తున్న కేసుల పూర్తి ఆధారాలపైనే నేర స్తులకు శిక్ష పడుతుందని, ఆ కేసులకు సంబంధించి సాక్షులకు సరైన విధంగా బ్రిఫింగ్ చేసి కోర్ట్కు హాజరుపరిచి కేసులో నిందితులకు శిక్షపడే విధంగా చూడాలన్నారు. సామాన్లు జారీచేయడం, అలాగే కోర్ట్లో నడుస్తున్న కేసుల వివరాలు, వాటికి సంబంధించిన ఫైళ్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం, కోర్ట్కు సంబంధించిన సాక్షాధారాలను జాగ్రత్తగా ఈ ఈ కాప్ ప్రాజెక్ట్లోని ఇంటర్పోటబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టం ద్వారా నిక్షిప్తం చేయడం లాంటి విషయాలపై సూచనలు చేశారు. అదే విధంగా కేసులకు సంబంధించిన వివరాలను ఆన్-లైన్ (సీసీటీఎన్ఎస్)లో నమోదు చేయడం వంటి అంశాలను గురించి పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. అదేవిధంగా ఈ ఇంటర్పోటబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టం ద్వారా కేసుల యొక్క పురోగతి ద్వారా అద్భుత ఫలితాలు సాధించవచ్చన్నారు. ఈ అప్లికేషన్ ద్వారా కేసులను త్వరితగతిన పరిష్కరించడానికి వీలవుతుందని, అదేవిధంగా ఈ అప్లికేషన్ ద్వారా స్మార్ట్ పోలీసింగ్ విధానం అమలులోకి వస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పోలీసుల పనితీరు బాగుందని తెలంగాణా రాష్ట్ర పోలీసులను అభినందించారు. ఈ కాన్ఫరెన్స్లో రాష్ట్ర హైకోర్ట్ జడ్జి టి.రాధాకృష్ణన్, రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి, టెక్నికల్ సర్వీసెస్ ఏడీజీపీ రవి గుప్తా, లా ఆర్డర్ అదనపు డీజీ జితేందర్, మెదక్ ఎస్పీ చందనా దీప్తి, ఐటీ కోర్ సీఐ గోవర్దనగిరి, ఐట ీకోర్ సిబ్బంది లాయక్ అలీ, సిబ్బంది పాల్గొన్నారు.
హాజరుపరిచి కేసులో నిందితులకు శిక్షపడే విధంగా చూడాలన్నారు. సామాన్లు జారీచేయడం, అలాగే కోర్ట్లో నడుస్తున్న కేసుల వివరాలు, వాటికి సంబంధించిన ఫైళ్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం, కోర్ట్కు సంబంధించిన సాక్షాధారాలను జాగ్రత్తగా ఈ ఈ కాప్ ప్రాజెక్ట్లోని ఇంటర్పోటబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టం ద్వారా నిక్షిప్తం చేయడం లాంటి విషయాలపై సూచనలు చేశారు. అదే విధంగా కేసులకు సంబంధించిన వివరాలను ఆన్-లైన్ (సీసీటీఎన్ఎస్)లో నమోదు చేయడం వంటి అంశాలను గురించి పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. అదేవిధంగా ఈ ఇంటర్పోటబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టం ద్వారా కేసుల యొక్క పురోగతి ద్వారా అద్భుత ఫలితాలు సాధించవచ్చన్నారు. ఈ అప్లికేషన్ ద్వారా కేసులను త్వరితగతిన పరిష్కరించడానికి వీలవుతుందని, అదేవిధంగా ఈ అప్లికేషన్ ద్వారా స్మార్ట్ పోలీసింగ్ విధానం అమలులోకి వస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పోలీసుల పనితీరు బాగుందని తెలంగాణా రాష్ట్ర పోలీసులను అభినందించారు. ఈ కాన్ఫరెన్స్లో రాష్ట్ర హైకోర్ట్ జడ్జి టి.రాధాకృష్ణన్, రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి, టెక్నికల్ సర్వీసెస్ ఏడీజీపీ రవి గుప్తా, లా ఆర్డర్ అదనపు డీజీ జితేందర్, మెదక్ ఎస్పీ చందనా దీప్తి, ఐటీ కోర్ సీఐ గోవర్దనగిరి, ఐట ీకోర్ సిబ్బంది లాయక్ అలీ, సిబ్బంది పాల్గొన్నారు.
(మొదటిపేజీ తరువాయి)
హాజరుపరిచి కేసులో నిందితులకు శిక్షపడే విధంగా చూడాలన్నారు. సామాన్లు జారీచేయడం, అలాగే కోర్ట్లో నడుస్తున్న కేసుల వివరాలు, వాటికి సంబంధించిన ఫైళ్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం, కోర్ట్కు సంబంధించిన సాక్షాధారాలను జాగ్రత్తగా ఈ ఈ కాప్ ప్రాజెక్ట్లోని ఇంటర్పోటబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టం ద్వారా నిక్షిప్తం చేయడం లాంటి విషయాలపై సూచనలు చేశారు. అదే విధంగా కేసులకు సంబంధించిన వివరాలను ఆన్-లైన్ (సీసీటీఎన్ఎస్)లో నమోదు చేయడం వంటి అంశాలను గురించి పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. అదేవిధంగా ఈ ఇంటర్పోటబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టం ద్వారా కేసుల యొక్క పురోగతి ద్వారా అద్భుత ఫలితాలు సాధించవచ్చన్నారు. ఈ అప్లికేషన్ ద్వారా కేసులను త్వరితగతిన పరిష్కరించడానికి వీలవుతుందని, అదేవిధంగా ఈ అప్లికేషన్ ద్వారా స్మార్ట్ పోలీసింగ్ విధానం అమలులోకి వస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పోలీసుల పనితీరు బాగుందని తెలంగాణా రాష్ట్ర పోలీసులను అభినందించారు. ఈ కాన్ఫరెన్స్లో రాష్ట్ర హైకోర్ట్ జడ్జి టి.రాధాకృష్ణన్, రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి, టెక్నికల్ సర్వీసెస్ ఏడీజీపీ రవి గుప్తా, లా ఆర్డర్ అదనపు డీజీ జితేందర్, మెదక్ ఎస్పీ చందనా దీప్తి, ఐటీ కోర్ సీఐ గోవర్దనగిరి, ఐట ీకోర్ సిబ్బంది లాయక్ అలీ, సిబ్బంది పాల్గొన్నారు.