Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- రాష్ట్రీయం
Wed 17 May 05:10:07.665838 2023
ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలను సరిచేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావుకు మంగళవారం ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో ఏడు వేల కేంద్రాలు తెరిచి కోటి టన్నుల యాసంగి ధాన్యం కొనుగోలు చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. వరికోతలు ప్రారంభించి 20 రోజులు గడుస్తున్నా ఇంతవరకూ లక్ష్యంలో 10 శాతం కూడా
Tue 07 Sep 02:02:23.252664 2021
ఢిల్లీ కేంద్రంగా ఆయుర్వేద మందుల తయారీలో ఉన్న జివిక ఆయుర్ సైన్సెస్ రూ.120 కోట్ల పెట్టుబడితో తెలంగాణలో ప్లాంట్ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. సోమవారం హైదరాబాద్లో
Tue 07 Sep 02:01:16.642565 2021
అత్యధికమంది ప్రజలు ఇష్టపడకపోయినప్పటికీ కేవలం ఆయుధ వ్యాపారుల కోసమే యుద్ధాలు వివిధ దేశాల్లో జరుగుతున్నాయని ప్రముఖ సామాజిక కార్యకర్త సజయ తెలిపారు. తెలంగాణ ప్రజా సాంస్కృతిక క
Tue 07 Sep 01:51:36.623095 2021
అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)లో జరిగిన రికవరీ సొత్తులకు సంబంధించి అన్ని జిల్లాల నుంచి వివరాలను ఆ శాఖ కొత్త డీజీ గోవింద్ సింగ్ సేకరిస్తున్నట్టు తెలిసింది. ముఖ్యంగా, జిల్లాల
Tue 07 Sep 01:37:09.655588 2021
ఏడాది కాలం గడిచినప్పటికీ వీఆర్ఓల విధివిధానాలను ప్రభుత్వం విడుదల చేయలేదని టీవీఆర్ఓడబ్య్లుఏ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో వారు మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్
Tue 07 Sep 01:26:13.036509 2021
నూతన నాయకత్వం రాకతో కాంగ్రెస్ పార్టీ ఉత్సాహంగా ఉన్నది. దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభల పేరుతో ముందుకు పోతున్నది. అయితే ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారశైలి
Tue 07 Sep 01:24:27.690716 2021
ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ ఆధ్వర్యంలో ఆగస్టు 11 నుంచి 14 వరకు నిర్వహించిన ''తెలంగాణ స్టేట్ పీజీ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ 2021'' ఫలితాలు విడ
Tue 07 Sep 01:23:28.607448 2021
బీసీ ఉద్యోగుల ప్రమోషన్లు, నియామకాలు,ఇతర అంశాల్లో ఎలాంటి అవకతవకలు జరిగినా బీసీ కమిషన్ పరిష్కరిస్తుందని ఆ కమిషన్ చైర్మెన్ వకుళాభరణం కృష్ణమోహన్ తెలిపారు. సోమవారం బీసీ డా
Tue 07 Sep 01:21:21.470531 2021
రాష్ట్రంలోని వివిధ సంక్షేమ గురుకుల పాఠశాలలు, కేజీబీవీ, యూఆర్ఎస్, సమగ్ర శిక్ష ఉద్యోగులకు నూతన పీఆర్సీ ప్రకారం వేతనాల అమలులో జాప్యాన్ని నిరసిస్తూ బుధవారం పాఠశాల స్థాయిలో
Tue 07 Sep 01:20:37.017748 2021
గతేడాది ఎలాంటి సంప్రదింపులు లేకుండా ప్రభుత్వం ఉద్యోగాలనుంచి తొలగించిందనీ, దీనికి నిరసనగా నేటి నుంచి మూడు రోజుల పాటు నల్లబ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు త
Tue 07 Sep 01:20:08.341999 2021
తెలంగాణ గురుకుల జూనియర్ కళాశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశం కొరకు రెండో జాబితాలో ఎంపికైన ఎంపీసీ,బీపీసీ విద్యార్థుల జాబితా విడుదలైంది. ఆ జాబితాను htpp:/tsrjdc.cgg.go
Tue 07 Sep 01:19:13.941322 2021
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల పట్ల ప్రజలు, విద్యుత్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణి సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) సీఎమ్డ
Tue 07 Sep 01:18:35.846361 2021
రాష్ట్ర అసెంబ్లీ పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ సమావేశం ఈనెల 9వ తేదీన జరుగుతుందని అసెంబ్లీ కార్యదర్శి నర్సింహ్మచార్యులు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
Tue 07 Sep 01:08:58.245175 2021
కాంగ్రెస్ పార్టీ నూతన అధికార ప్రతినిధులను నియమించింది.అందులో ఐదుగురు సీనియర్ అధికార ప్రతినిధులు, ఎనిమిది మంది అధికార ప్రతినిధుల పేర్లను ప్రకటించింది. వీరికి సమన్వయకర్తగ
Tue 07 Sep 01:08:24.471944 2021
రాష్ట్రంలో ఒకట్రెండు ప్రదేశాల్లో మరో రెండ్రోజులు అతి భారీ వర్షాలతో పాటు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరించింది. బుధవారం ఒకట్రెండు ప్రదేశాల్లో భార
Tue 07 Sep 01:07:08.598496 2021
ఉచిత విద్యుత్ పొందిన రజక వత్తిదారులఅందరికీ కరెంటు ఇస్త్రీ పెట్టె , స్టీమ్ ఐరన్ టేబుల్ , వాషింగ్ మిషన్ను ఉచితంగా అందించాలని రజక వృత్తిదారుల సంఘం డిమాండ్ చేసింది. ఈ
Mon 06 Sep 03:27:56.163153 2021
కోవిడ్-19 నేపథ్యంలో ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా సేవలందించిన్న ఫ్రంట్ లైన్ వారియర్స్కు పొగడ్తలు తప్ప.. ప్రభుత్వం నుంచి ఆర్థిక చేయూత అందడం లేదు. ఆశా వర్కర్ల ఆకలి కేక
Mon 06 Sep 03:28:53.214189 2021
సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో గొప్పదని తల్లిదండ్రుల తర్వాత గురువుని గౌరవిస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస
Mon 06 Sep 03:32:49.642729 2021
ఉపాధ్యాయులు జాతి నిర్మాణంలో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉందనీ, భవిష్యత్ తరాలకు బంగారు బాటాలు వేయాలని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. హైదరాబాద్లోని రవీంద
Mon 06 Sep 03:29:30.3763 2021
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను వేగంగా అమలు చేస్తున్నాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. ఆదివారం నల్లగొండ జిల్లాకేంద్ర
Mon 06 Sep 03:28:11.789999 2021
వర్షం విడువకుండా దంచికొడుతోంది. రాష్ట్ర రాజధానితోపాటు జిల్లాల్లోనూ శనివారం మధ్యాహ్నం నుంచి ఆదివారం వరకు భారీ వర్షం పడింది. దాంతో లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయ
Mon 06 Sep 03:28:25.65485 2021
దీపావళి తర్వాత థర్డ్ వేవ్ కచ్చితంగా వస్తుందని గాంధీ మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ డాక్టర్ రమాదేవి తెలిపారు. జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు అందె సత్యం అధ్యక్షతన నిర్వ
Mon 06 Sep 03:33:36.646661 2021
'సాగు చట్టాలను నిరసిద్దాం...27న భారత్ బంద్ను విజయవంతం చేద్దాం' అనే నినాదంతో ఈనెల 12న రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నట్టు అఖిల భారత రైతు పోరాట సమన్వయకమిటీ (ఏఐకేఎస్సీసీ) ప
Mon 06 Sep 03:34:32.978806 2021
పార్లమెంట్లో బీజేపీకి మెజార్టీ ఉన్నా మహిళలకు 33శాతం రిజర్వేషన్ బిల్లును ఎందుకు ప్రవేశపెట్టడం లేదని ఐద్వా రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కెఎన్.ఆశాలత, మల్లులక్ష్మి
Mon 06 Sep 02:36:59.568286 2021
జీవన ఉపాధి కోసం అప్పు చేసి లారీ కొంటే.. సరైన గిరాకీ లేక.. లారీ నడవక అప్పులు పెరిగాయి. దాంతో వాటిని తీర్చే పరిస్థితి లేక మనస్తాపానికి గురైన లారీ ఓనర్ ఆత్మహత్య చేసుకున్నాడ
Mon 06 Sep 03:35:23.909036 2021
నేడు నటనా రంగంలో ఉన్నవారు చాలా మందికి నిజ జీవితం వేరు... నట జీవితం వేరుగా ఉంటుంది. కానీ అభినయ శ్రీనివాస్ నిజ జీవితంలో ఆచరించి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. నాటక ప్రదర
Mon 06 Sep 03:30:55.295395 2021
ఆమెకు ముగ్గురు కుమారులు,ఇద్దరు కుమార్తెలు. భర్త అకాల మరణం చెందగా ఇద్దరు కుమారులు ప్రమాదవశాత్తు మృతిచెందారు. ఉన్నవారు చూసు కునే పరిస్థితిలేదు. ఒక్కతే పూరిగుడిసెలో ఎండకు ఎం
Mon 06 Sep 03:36:48.47644 2021
మున్సిపాల్టీల్లో ఆస్తిపన్ను పెంపు ప్రతిపాదనలను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని 'పట్నం' రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది. 'పట్నం' ఆధ్వర్యంలో ఆదివారంనాడిక్కడి సుందరయ్య వ
Mon 06 Sep 02:30:17.168432 2021
ఉద్యమాలు, పోరాటాలకు రూపకల్పన చేసే వేదికగా, కార్మిలకును చైతన్యపరిచే కేంద్రంగా సుగుణాకర్రావు భవన్ ఉపయోగపడాలని ఆలిండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్(ఏఐఐఈఏ) అధ్యక్ష
Mon 06 Sep 02:29:07.529232 2021
ఈ నెల 24న నిర్వహించే స్కీమ్ వర్కర్ల అఖిలభారత సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఎస్. రామ పిలుపునిచ్చారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సీఐటీయూ
Mon 06 Sep 02:28:17.554676 2021
ఆటలు ఆడుకుంటుండగా ఓ ప్రార్థన నిర్మాణం కోసం తవ్విన పునాదుల గుంతల్లో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన విషాద ఘటన కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్ మండలం పోచారం గ్రామంలో చోట
Mon 06 Sep 02:25:50.804679 2021
తెలంగాణ రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ అన్నారు. ఆదివారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీకర్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రారంభోత
Mon 06 Sep 02:24:44.717962 2021
ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం పొచ్చెర నుంచి బండల్ నాగాపూర్ మధ్య కప్పర్ల గ్రామానికి వెళ్లే ప్రధాన రోడ్డు పూర్తిగా అధ్వానంగా మారి రోడ్డుపై నీళ్లు చేరి చెరువుగా మారడంతో రా
Mon 06 Sep 02:12:00.275231 2021
రామగుండంలో మెడికల్ కాలేజ్ భవన నిర్మాణానికి అనువైన స్థలాన్ని రేపటి వరకు ఎంపిక చేస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆదివార
Mon 06 Sep 02:06:55.884857 2021
ఈత కోసం వాగులో దిగిన నలుగురు వ్యక్తుల్లో ఇద్దరు గల్లంతయ్యారు. మరో ఇద్దరిని స్థానికులు రక్షించారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల పరిధిలోని గోనెపల్లి గ్రామ శివారు
Mon 06 Sep 01:50:48.359097 2021
దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో అత్యున్నత ప్రమాణాలతో కూడిన వైద్య వసతులను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్
Mon 06 Sep 01:49:55.070854 2021
టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక మహిళలకు వడ్డీలేని రుణాలు ఇవ్వకుండా సీఎం కేసీఆర్ మోసం చేశారనికాంగ్రెస్ ఎంపీ ఎన్ ఉత్తమ్కుమార్రెడ్డి విమర్శించారు. ఆదివారం గాంధీభవన్లో ఎమ
Mon 06 Sep 01:48:30.637872 2021
ఎన్నో ఏండ్లుగా సాగు చేసుకుంటున్న భూములను మెడికల్ కళాశాల కోసం అధికారులు లాక్కోవడంతో భయాందోళనకు గురైన గిరిజన మహిళా రైతు గుండెపోటుతో మృతి చెందిన ఘటన వనపర్తి జిల్లా బిక్య నా
Mon 06 Sep 01:47:23.081386 2021
సీఎం కేసీఆర్ కుటుంబంలో వివాదాలు నివురుగప్పిన నిప్పులా ఉన్నా యని, అవి ఎప్పుడో తారాస్థాయికి చేరుకుని విచ్ఛిన్నం అవుతాయని కేంద్ర విదేశీ, పార్లమెంటరీ వ్యవహారాల సహాయమంత్రి ము
Mon 06 Sep 01:45:42.086572 2021
వచ్చే మూడు రోజుల్లో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఎక్కువ ప్రాంతాల్లో మోస్తరు వానలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి కె
Mon 06 Sep 01:43:20.448972 2021
ఏపీఎస్ఆర్టీసీ పార్సిల్ అండ్ కార్గో డోర్ డెలివరీ సేవల్ని ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన పట్టణాల్లోనూ ప్రవేశపెడుతున్నట్టు ఆ సంస్థ తెలంగాణ ప్రాంత సహాయ మేనేజర్ (సరకురవాణా) షేక
Mon 06 Sep 01:42:13.417172 2021
కేంద్రంలోని నటరాజ్ థియేటర్లో నడుస్తున్న రైతన్న సినిమా తిలకించడానికి విచ్చేసిన నటుడు నిర్మాత దర్శకుడు ఆర్ నారాయణ మూర్తిని ఆదివారం నటరాజ్ థియేటర్లో హెల్పింగ్ హాండ్స్
Mon 06 Sep 01:41:46.610643 2021
అనుమానాస్పద స్థితిలో దినసరి కార్మికుడు మృతి చెందిన ఘటన మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని పోలేపల్లి పారిశ్రామిక వాడలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు మం
Mon 06 Sep 01:41:19.130787 2021
టోక్యో పారా ఒలింపిక్స్లో 19 పతకాలను సాధించి భారత దేశ కీర్తిని ప్రపంచ దేశాలకు చాటిచెప్పిన క్రీడాకారులకు వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్పీఆర్డీ) తెలంగాణ రాష్ట్ర కమిటీ
Mon 06 Sep 01:40:43.114293 2021
శాసనసభ, శాసనమండలి సమావేశాలు ఈ నెలా ఖరులో జరగనున్నాయి. రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు మార్చి 26న ముగిశాయి. అప్పటి నుంచి ఈనెల 25లోపు అసెంబ్లీసమావేశాలు జరపాల్సి ఉం టుంది. సీఎం క
Mon 06 Sep 01:39:59.411427 2021
రాష్ట్రంలో కొన్ని రోజులుగా కరోనా కొత్త కేసులు తక్కువగా నమోదవుతున్నాయి. మరోవైపు ఆస్పత్రుల నుంచి రికవరీల సంఖ్య ఎక్కువగా ఉంటున్నది. దీంతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగ
Mon 06 Sep 01:39:19.247308 2021
ఉద్యోగా నోటిఫికేషన్ విడుదల చేయాలనే డిమాండ్తో సెప్టెంబర్ 7న ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని విద్యార్థి, నిరుద్యోగులకు ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్ పిలుపునిచ్చాయి.
Mon 06 Sep 01:38:40.197606 2021
15 నెలల్లో బయోఫార్మా హబ్ (బి-హబ్)లో పని చేయటం ప్రారంభమౌతుందని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. ఆదివారం కేటీఆర్ బయోఫార్మా మాన్యుఫాక్చరింగ్ సౌకర్యాల
Mon 06 Sep 01:38:10.908419 2021
టీఎస్ పీజీసెట్ ఎంట్రన్స్ పరీక్షా ఫలితాలను సోమవారం ప్రకటించనున్నట్టు కన్వీనర్ తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆగస్టు 11 నుంచి 14 వరకు 19 సబ్జెక్టుల్లో ఆన్లైన్ ద్వారా
Mon 06 Sep 01:37:34.521211 2021
నిర్మాణంలో ఉన్న సెల్లార్లో పనులు చేస్తుండగా ఒక్కసారిగా మట్టి పెళ్లలు పడి ఇద్దరు వలస కార్మికులు మృతి చెందగా, ఒకరు గాయపడిన ఘటన మేడ్చల్ జిల్లాలోని పేట్ బషీరాబాద్ పీఎస్
Sun 05 Sep 05:22:05.078511 2021
రాష్ట్రానికి ఐపీఎస్ ఆఫీసర్ల సంఖ్యను పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్.. కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ఆవిర్భవించిన రెండేండ్ల తర్వాత జిల్లాలను పునర్ వ్యవస్థ
×
Registration