Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- రాష్ట్రీయం
Wed 17 May 05:10:07.665838 2023
ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలను సరిచేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావుకు మంగళవారం ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో ఏడు వేల కేంద్రాలు తెరిచి కోటి టన్నుల యాసంగి ధాన్యం కొనుగోలు చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. వరికోతలు ప్రారంభించి 20 రోజులు గడుస్తున్నా ఇంతవరకూ లక్ష్యంలో 10 శాతం కూడా
Wed 08 Sep 04:31:54.503467 2021
'ఇంతకాలం ఓపిక పట్టాం. ఇక నుంచి ఊరుకోం.. మా నేత కేసీఆర్ను ఒక్క మాటంటే.. మేం పది అంటాం. పేరుకే ఢిల్లీ పార్టీలు.. చేసేవి సిల్లీ పనులు. టీకాంగ్రెస్, టీబీజేపీ.. కేసీఆర్ పెట
Wed 08 Sep 04:35:26.247881 2021
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 24న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక సంఘాల నేతలు పిలుపునిచ్చారు. దేశంలో కోటి మంది, ర
Wed 08 Sep 04:37:41.408922 2021
తెలంగాణ తడిసి ముద్దవుతోంది.. వరదల్లో చిక్కుకుంటోంది.. వర్షం విడువకుండా దంచికొడుతుండటంతో.. ఇల్లూ.. వాడా తేడా లేకుండా వరద పోటెత్తుతోంది.. చెరువులు, వాగులు ఉగ్రరూపం దాల్చి ర
Wed 08 Sep 04:35:57.225685 2021
ప్రస్తుత విద్యాసంవత్సరంలో ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాలు ఫీజులు పెంచొద్దని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ట్యూషన్ఫీజు మాత్రమే వసూలు చేయాలని కోరింది. ప్రత్యక్ష తరగతుల నిర్
Wed 08 Sep 04:38:17.963201 2021
దేశ రాజధాని ఢిల్లీలో సివిల్ డిఫెన్సు ఆఫీసర్ రబియా సైఫీ(21)పై లైంగిక దాడికి ఒడిగట్టి హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శి, గ్రేటర్ హై
Wed 08 Sep 04:38:38.951764 2021
హైదరాబాద్ బాలానగర్ సబ్ రిజిస్ట్రార్ నిజాముద్దీన్, డాక్యుమెంట్ రైటర్ జియాఉద్దీన్ భూమి రిజిస్ట్రేషన్ కోసం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా దొరికి
Wed 08 Sep 04:39:36.999224 2021
గణేష్ విగ్రహాల నిమజ్జనంపై నివేదికలను సమర్పించే తీరిక లేదా? అని ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నిమజ్జనంపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో నివేదిక సమర్పించాలని
Wed 08 Sep 02:38:14.463631 2021
ఆవు ఆక్సిజన్ పీల్చి ఆక్సిజన్ను వదులుతుందనేది పూర్తిగా అశాస్త్రీయం, రాజ్యాంగ విరుద్ధమని జీవ శాస్త్రవేత్త, ప్రముఖ రచయిత దేవరాజు మహారాజు అన్నారు.భారత రాజ్యాంగంలో వైజ్ఞానిక
Wed 08 Sep 02:36:21.617741 2021
రాష్ట్రంలో నైరుతిరుతుపవనాలు చురుగ్గా కొనసాగుతున్నాయి. దీని ప్రభావం వల్ల పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఎక్కువ ప్రాంతాల్లో మోస్తరు వానలు కురుస్తున్నాయి. నిజా
Wed 08 Sep 02:35:47.597307 2021
రాష్ట్రంలో ప్రత్యక్ష బోధన ప్రారంభమై వారం రోజులైనా ఇంకా 723 ప్రయివేటు పాఠశాలలు తెరుచుకోలేదు. అందులో ఎక్కువ భాగం ఆన్లైన్ బోధనకే పరిమితమైనట్టు తెలుస్తున్నది. విద్యార్థులు
Wed 08 Sep 02:32:55.576239 2021
కోవిడ్-19 ప్రత్యేక ఆస్పత్రుల్లో రోగుల సంఖ్య రోజు రోజూకు తగ్గిపోతున్నది. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా కేసుల కన్నా ఆ వ్యాధి నుంచి కోలుకుంటున్న వారి సంఖ్
Wed 08 Sep 02:31:21.373572 2021
కేంద్రంలో అధికారంలోఉన్న బీజేపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల రవాణా రంగం కుదేలైందని ఆలిండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ జాతీయ ఉప ప్రధాన కార్యదర్శి ఆర్ ల
Wed 08 Sep 02:29:52.880656 2021
రంగారెడ్డి జిల్లాలోని గండిపేట నాలుగు గేట్లు ఎత్తడంతో మూసీ ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. దీంతో మంచిరేవుల గ్రామానికి అధికారులు రాకపోకలను నిలిపివేశారు. మంగళవారం వరద ప్రవాహం ఎక్
Wed 08 Sep 02:28:51.342361 2021
నల్లగొండ మండలం మేళ్లదుప్పలపల్లిలో వరద నీటిలో పడిపోయిన డాక్టర్ జయశీల్రెడ్డి మృతదేహం మంగళవారం లభ్యమైంది. ఆయన వ్యవసాయ క్షేత్రం సమీపంలో ఉన్న నీటి కుంటలో మృతదేహాన్ని గుర్తిం
Wed 08 Sep 02:27:54.067576 2021
పర్యాటక రంగం అభివద్ధిలో భాగంగా రాష్ట్రంలో అటవీ, వన్యప్రాణుల సంరక్షణ, అభివద్ధికి అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అటవీ శాఖ అధికా
Wed 08 Sep 02:09:25.287 2021
రాష్ట్రంలో వరదలతో నష్టపోయిన కుటుంబాలకు రూ.10 వేల చొప్పున తక్షణం ఆర్థిక సాయం చేయాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే టీఆర్ఎస్ సర్కారు
Wed 08 Sep 02:08:41.647537 2021
మంత్రాలు చేస్తున్నాడనే నెపంతో వృద్ధుడిపై దాడి చేయగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటన సూర్యాపేట మండలం ఎర్రకారం గ్రామంలో మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Wed 08 Sep 02:07:36.991109 2021
కుడాలో చోటు చేసుకున్న అక్రమ లీజు వ్యవహారానికి నైతిక బాధ్యత వహించి తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని కోరుతూ కేటీఆర్ పేషీలో వినతిపత్రం సమర్పించినట్టు ఏఐసీసీ సభ్యులు బక్క జ
Wed 08 Sep 02:06:24.22932 2021
మైనింగ్ ఇంజినీర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జాతీయ కౌన్సిల్ - ఎంఈఏఐ హైదరాబాద్ ఛాప్టర్కు యాక్టివ్ ఛాప్టర్ పురస్కారాన్ని ప్రకటించింది. మంగళవారం హైదరాబాద్లో మైనింగ్ ఇ
Wed 08 Sep 02:05:24.170914 2021
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా ఈ నెల 17వ తేదీన నిర్మల్లో జరిగే తెలంగాణ విమోచన దినోత్సవ సభలో పాల్గొంటారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి మంగళవ
Wed 08 Sep 02:04:54.9973 2021
సీఎం కేసీఆర్ అసెంబ్లీలో హామీ ఇచ్చిన మేరకు వెంటనే పేస్కేలు ప్రకటించాలనీ, పీఆర్సీ జీవో విడుదల చేసి ఇతర పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని వీఆర్ఏ సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుల
Wed 08 Sep 02:04:22.797647 2021
గ్రామ పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న నిధుల వినియోగం, ఖర్చు ఏ విధంగా ఉందనే విషయాలను తెలుసుకోవడానికి నిర్వహిస్తున్న ఆన్ లైన్ ఆడిటింగ్లో మరోసారి మన రా
Wed 08 Sep 02:02:21.232684 2021
ఫాసిస్టు, మతతత్వ విధానాలు అనుసరిస్తున్న మోడీ సర్కారు బారినుంచి దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరముందని సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం స
Wed 08 Sep 02:00:56.584494 2021
బీ కేటగిరీ సీట్ల కోసం కొందరు విద్యార్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించడం లేదని కొన్ని వృత్తి విద్యా కాలేజీ యాజమాన్యాలపై తమకు ఫిర్యాదులు అందాయని తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు
Wed 08 Sep 02:00:20.943007 2021
'కోవిడ్ టీకాపై ఎలాంటి అపోహలూ అవసరం లేదు. వ్యాక్సినేషన్ అనేది ఒక ప్రజా ఉద్యమంగా రూపుదాల్చాల్సిన అవసర ముంది...' అని ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు.
Wed 08 Sep 01:59:42.932605 2021
రాష్ట్రంలోని సాధారణ గురుకుల విద్యాలయ సంస్థల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందికి పీఆర్సీ అమలు కానుంది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా మంగళవారం
Wed 08 Sep 01:58:45.580655 2021
అధిక వర్షాల వల్ల జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసి, నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలని తెలంగాణ రైతుసంఘం మంగళవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఎకరా పంట నష్టానికి ర
Wed 08 Sep 01:58:13.994876 2021
చేనేత కార్మికుల కోసం రూ.73.50 కోట్లు విడుదల చేసినట్టు ఆ శాఖ మంత్రి కె తారకరామారావు తెలిపారు. ఈ నిధుల్ని పలు సబ్సిడీ, పావలా వడ్డీ పథకాలు, మార్కెటింగ్ ప్రోత్సాహకం, టెస్కో
Wed 08 Sep 01:57:48.418088 2021
సాహితీవేత్త పెన్నా శివరామకృష్ణ కాళోజీ పురస్కారానికి ఎంపికయ్యారు. 2021 సంవత్సరానికి గాను ఆయనకు ఈ పురస్కారం దక్కింది. ఈ అవార్డు కింద రూ.1,01,116 నగదు బహుమతిని, శాలు వాను, మ
Wed 08 Sep 01:57:19.395784 2021
గ్రామ పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న నిధుల వినియోగం, ఖర్చులపై నిర్వహిస్తున్న ఆన్లైన్ ఆడిటింగ్లో మన రాష్ట్రం మరోసారి మొదటి స్థానంలో నిలవడం పట్ల పంచా
Wed 08 Sep 01:56:27.613108 2021
రాష్ట్రంలో వందలాది మంది నిరుద్యోగులను చంపింది కేసీఆర్ ప్రభుత్వమేనని వైఎస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. మంగళవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్ర
Tue 07 Sep 04:54:25.305487 2021
రాష్ట్రంలోని జాతీయ రహదారుల విస్తరణ, కొత్త రోడ్ల నిర్మాణం కోసం నిధులు, అనుమతులు మంజూరు చేయాలనీ, రాష్ట్రానికి గోదావరి బేసిన్ నుంచి రావల్సిన నీటి వాటా లెక్కల్ని తేల్చాలని మ
Tue 07 Sep 04:51:35.797954 2021
రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు సుమారు రూ.3,284 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. రెండేండ్లుగా రాష్ట్ర ప్రభుత్వం వాటిని విడుదల చేయట్లేదు. అటు కాలేజీలకు
Tue 07 Sep 02:57:54.290845 2021
రాష్ట్రంలో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఐఈడీ), డిప్లొమా ఇన్ ప్రీస్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్ఈ) కోర్సుల్లో 2021-22 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే డీసె
Tue 07 Sep 04:53:48.49968 2021
రాష్ట్ర ప్రభుత్వం ఆశాలకు పెంచిన వేతనాలు ఇవ్వకుండా.. ఆశ పెట్టి వారిని ఇబ్బందులకు గురిచేస్తోందని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కె.భాస్కర్ అన్నారు. తెలంగాణ వాలంటరీ, కమ్యూనిటీ వ
Tue 07 Sep 04:54:10.634146 2021
పెద్దపెద్ద బాయిలర్ల వద్ద ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ముడి ఇనుమును కరగబోయటం...యాసిడ్తో కూడిన పాత బ్యాటరీలను పగలగొట్టి లెడ్ వేరు చేయడం...పాత ఇనుపసామాను మధ్యలో తిరగాడుతూ
Tue 07 Sep 04:57:20.620955 2021
రాష్ట్ర వ్యాప్తంగా వర్షం మురుసుకుంది.. ఓ మోస్తరు నుంచి భారీ వర్షం విడువకుండా కురుస్తోంది. వాగులు ఉగ్రరూపం దాల్చి వరద రోడ్లు, బ్రిడ్జీల పైనుంచి ప్రవహిస్తోంది. రాకపోకలను బం
Tue 07 Sep 04:58:21.26879 2021
రాష్ట్రంలో ఇం టర్మీడి యెట్ పరీక్షలపై ప్రభుత్వం కీలక నిర్ణ యంతీసు కుంది. ప్రస్తుత విద్యాస ంవత్స రంలో అర్ధసం వత్సరం, ప్రీఫైనల్ పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించింది. 2021
Tue 07 Sep 02:33:49.107932 2021
రాష్ట్రంలో తాజాగా 301 మందిలో కరోనా ఉన్నట్టు బయటపడింది. ఇద్దరు మరణించారు. సోమవారం విడుదల చేసిన బులెటిన్లో పాజిటివ్ రేటు 0.44 శాతంగా ఉన్నట్టు ప్రభుత్వం తెలిపింది. రాష్ట్ర
Tue 07 Sep 04:59:13.033446 2021
మిషన్ భగీరథ స్కీంలో పని చేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని తెలంగాణ మిషన్ భగీరథ కాంట్రాక్టు ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. పీఆర్సీ
Tue 07 Sep 04:59:55.592452 2021
''బీజేపీ అధికారంలోకొస్తే ఏడాదికి 2కోట్ల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రధాని మోడీ గొప్పలు చెప్పారు. ఏడేండ్లల్లో ఉద్యోగాలివ్వకపోగా ఉన్న ఉద్యోగాలను పీకేస్తున్నారు.. ప్రజాధనంత
Tue 07 Sep 02:23:08.004156 2021
చుట్టూ వాగులు.. వంకలు.. అటవీ ప్రాంతం. అక్కడ గిరిజనులంతా పోడు సాగు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. వ్యవసాయ పనుల కోసం వాగులు దాటుకుంటూ వెళ్లారు.. సాయంత్రం భారీ వర్షం పడటంతో
Tue 07 Sep 05:00:39.797218 2021
వరదలు, వర్షాలకు పంటలు దెబ్బతిన్నప్పుడు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవటానికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరుపై హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. భ
Tue 07 Sep 02:15:45.335908 2021
కాళేశ్వరం లింక్-2 ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న తమకు మార్కెట్ ధర ప్రకారం నష్ట పరిహారం చెల్లించాలని జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నామాపూర్ రైతులు డిమాండ్ చేశారు. స
Tue 07 Sep 05:00:53.190911 2021
అతనో మత భోధకుడు. నిత్యం ఆరాధానలు చేసే ఫాస్టర్.. ఆ ముసుగులో చర్చికి వచ్చే అమ్మాయిలకు మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. ఇప్పటికే రెండు వివాహాలు చేసుకున్న ప్రబుద్ధుడు.. మరో
Tue 07 Sep 02:13:10.674828 2021
అటవీశాఖ అధికారులు గిరిజనులపై జులుం ప్రదర్శించారు. రెవెన్యూ శాఖ అందజేసిన పట్ట భూముల్లో మొక్కలు నాటేందుకు అటవీ అధికారులు యత్నించారు. దీంతో గిరిజనులు అడ్డుకున్నారు. ఈ ఘటన కా
Tue 07 Sep 02:12:04.513863 2021
కల్లు గీత కార్పొరేషన్కు తగిన విధంగా నిధులు కేటాయించకపోవడంతో అది మూతపడిందని పలువురు వక్తలు తెలిపారు.సోమవారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రైతాంగ సాయుధ
Tue 07 Sep 02:10:51.8319 2021
రాష్ట్ర మీడియా అకాడమీ నూతన కార్యదర్శిగా ఎన్. వెంకటేశ్వరరావు పదవీ బాధ్యతలు స్వీకరించారు. సోమవారం మీడియా అకాడమి కార్యాలయంలో బదిలీపై వెళుతున్న ప్రస్తుత కార్యదర్శి ఎమ్.డి.
Tue 07 Sep 02:05:35.813941 2021
సింగరేణి కాలరీస్లో వచ్చే మూడేండ్లలో 10 కొత్త ప్రాజెక్టులను ప్రారంభించనున్నట్టు ఆ సంస్థ సీఎమ్డీ ఎన్ శ్రీధర్ తెలిపారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు, అనుమతులపై ప్రతి నె
Tue 07 Sep 02:03:42.223518 2021
అభినయ థియేటర్ ట్రస్టు ఆధ్వర్యంలో జర్నలిస్టులు, నవతెలంగాణ సిబ్బందికి సోమవారం సరుకులు పంపిణీ చేశారు. రూ.1000 విలువ చేసే నిత్యావసర సరుకుల కిట్లను అభినయ థియేటర్ ట్రస్టు వ్య
×
Registration