Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - చిన్నంబావి
ట్రాక్టర్ బోల్తా పడి ఇద్దరు మహిళ లు మతి చెందిన సంఘట న వ నపర్తి జిల్లా చిన్నంబావి మండలం బెక్కెం గ్రామ సమీపంలో సోమవా రం చోటు చేసుకుంది. చిన్నంబాయి మండల పరిధిలోని గూడెం గ్రామా నికి చెందిన వెంకటేష్ ఇంటి నిర్మా ణం పనులు చేపడుతున్నారు. అ యితే కంకర తీసుకురావడానికి గూ డెం గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రై వర్ కాసింతో పాటు వెంకటేష్, భా ర్య పద్మ, మరో మహిళ కష్ణవేణి నలుగురు కలిసి బెక్కెం గ్రామ సమీపంలో కంకరను లోడింగ్ చే సుకుని తిరిగి వస్తుండగా జూరా ల కాల్వపై ట్రాక్టర్ అదుపుతప్పి కాలు వలో బోల్తా పడింది. ట్రాక్టర్లో ఉన్న కంకరపై కూర్చున్న ఇద్దరు మహిళలపై కంకర మొత్తం పడ డంతో అక్కడికక్కడే మతి చెందా రు. డ్రైవర్ పక్కన కూర్చున్న పద్మ భర్త వెంకటేష్కు కాలు విరిగి గా యపడ్డారు. పంట పొలాల్లో ఉన్న గ్రామస్తులు సమాచారం అందిం చ గా స్థానిక ఎస్సై శ్రీనివాస్ నాయక్ సిబ్బంది సంఘటన స్థలానికి చే రుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా మతిచెందిన పద్మ(26)కు కుమా రుడు, కూతురు ఉన్నారు. మరో మతురాలు కష్ణవేణి (27)కి ఇద్దరు కుమారులు ఉన్నారు. పద్మ గూడెం గ్రామం 9వ వార్డు సభ్యులుగా కొ నసాగుతున్నారు. సంఘటన స్థలం లో గ్రామస్థుల, బంధువుల రోదన లతో విషాదం అలుముకుంది.