Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో అద్బుతమైన సర్వీసులను వినియోగదారులకు అందించేందుకు రెనాల్ట్ ఇండియా అన్ని డీలర్ భాగస్వాములతో కలిసి పని చేస్తుందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎం వెంకట్రామ్ తెలిపారు. అభివృద్ధి, విస్తరణ ప్రణాళికల్లో భాగంగా తిరుపతిలో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ వర్క్షాప్ను ఏర్పాటు చేయనున్నామన్నారు. ప్రస్తుతం తమ సంస్థకు దేశంలో 390 పైగా విక్రయ, 490సర్వీసు టచ్ పాయింట్స్ ఉన్నాయన్నారు.