Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : సుజుకి మోటార్ సైకిల్ ఇండియా గురువారం తన జిక్సర్ సీరిస్లో కొత్త రంగుల వాహనాలను ఆవిష్కరించింది. సుజుకి గ్లోబల్ 100వ వార్షికోత్సవం సందర్బంగా భారత్లోనూ జిక్సర్ ఎస్ఎఫ్250 మోడల్లో నీలం, వెండి, పెరల్ మిర రెడ్ రంగులోకొత్త వేరియంట్లను అందుబాటులోకి తెచ్చినట్లు ప్రకటించింది. ఢిల్లీ ఎక్స్షోరూం వద్ద జిక్సర్ వేరియంట్ల ధరల శ్రేణీ రూ.1,14,500 నుంచి రూ.1,76,140గా ఉంది.