Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: అంత ర్జాతీయ పరిణామాలకు తోడు స్టాకిస్టులు, ఆభరణాల విక్రయస్తుల నుంచి డిమాండ్లేకపోవడంతో పసిడి ధర మూడు వారాల కనిష్ట స్థాయి వద్ద నమోద య్యింది. శనివారం ముంబయి బులియన్ మార్కెట్లో 99.5 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారంపై రూ.40 తగ్గి రూ.25,960గా పలికింది. 99.9 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల స్టాండర్డ్ బంగారం ధర రూ.26,110గా నమోదర ుు్యంది. అంతర్జాతీయంగా సింగపూర్ మార్కెట్లో ఒక్క ఔన్స్ బంగారం ధర 1,103.30 డాలర్లకు తగ్గింది. దీంతో పసిడి వన్నెలు మరింతగా దిగ్గజరుతున్నాయి.