Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రముఖ స్మార్ట్ఫోన్ కంపెనీ ఒప్పో తన కెమెరా ఇన్నోవేషన్ ల్యాబ్, ఆర్అండ్డి కేంద్రాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది, కృత్రిమ మేదస్సు (ఎఐ)ను వాడుతూ కెమెరా సొల్యూషన్స్ అందించేందుకు, మెరుగైన యూజర్ అనుభూతి కోసం ఇమేజింగ సాఫ్ట్వేర్పై దష్టి సారించేలా ల్యాబ్ను డిజైన్ చేస్తామని ఆ కంపెనీ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది. నైట్ వీడియోగ్రఫీ, లైట్ టెంపరేచర్స్ వంటి అంశాలకు నూతన సొల్యూషన్లపై కెమెరా ల్యాబ్ పని చేస్తుందని ఒప్పో ఇండియా ఆర్అండ్డీ హెడ్, వైస్ ప్రెసిడెంట్ తస్లీం ఆరిఫ్ తెలిపారు.