Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థ 'ఎలరా టెక్నాలజీస్ ఇండియా' తన బ్రాండ్ను 'ఆర్ఈఏ ఇండియా'గా మార్చుకున్నట్టు వెల్లడించింది. అదే విధంగా వ్యాపార కార్యకలాపాలను మరింత విస్తరించుకునే దిశగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్టు తెలిపింది. ఇందులో భాగంగా తన ఖాతాదారులకు 'డిజిటల్ రియల్ ఎస్టేట్'ను అందించబోతోన్నట్టు ఎలరా టెక్నాలజీస్ తెలిపింది. ఈ సంస్థ హౌజింగ్.కమ్, ప్రాప్టైగర్, మకన్.కమ్ లాంటి ప్రముఖ పోర్టళ్లను నిర్వహిస్తుంది.