Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : అంతర్జాతీయ కంపెనీ అయినా హెచ్సీఎల్ నిర్వహించే హెచ్సీఎల్ జిగ్సా రెండో ఎడిషన్ రిజిస్ట్రేషన్లను ప్రారంభించినట్టు ఆ సంస్థ తెలిపింది. ఇది దేశంలోనే ప్రీమియర్ క్రిటికల్ రీజనింగ్ ప్లాట్ఫాం అని పేర్కొంది. 6 నుంచి 9వ తరగతి విద్యార్థుల్లో 21 శతాబ్దపు పరిశోధన, క్రిటికల్ థింకింగ్, కమ్యూనికేషన్ నైపుణ్యాలను అంచనా వేసి.. వారికి నగదు బహుమతి అందించనున్నట్టు తెలిపింది. ఆసక్తిగల విద్యార్థులు నవంబర్ 26లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఒక్కో విజేత రూ.1 లక్ష వరకు విలువైన బహుమతులు గెలుచుకునే అవకాశం ఉందని తెలిపింది.