Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తిరుపతి : ప్రముఖ అభరణాల రిటైలర్ కళ్యాణ్ జ్యువెలర్స్ తన వినియోగ దారులకు సరికొత్త షాపింగ్ అనుభవా లను అందించేం దుకు తిరుపతిలోని తన స్టోర్ను బాలాజీ కాలనీకి మార్చినట్లు తెలిపింది. ఈ షోరూమ్లో తమ ప్రత్యేకమైన బ్రైడల్ జ్యువెలరీని అందుబాటులో ఉంచినట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ పండుగ సీజన్ కోసం భారీ రాయితీలను సైతం అందిస్తున్నట్లు వెల్లడించింది. బంగారం ఆభరణాల వాల్యూ ఎడిషన్ (వీఏ)పై 25 శాతం వరకూ క్యాష్బ్యాక్ అందిస్తున్నట్టు పేర్కొంది. వజ్రాభరణాలపై 25 శాతం వరకూ క్యాష్ బ్యాక్, అన్కట్ జ్యువెలరీపై 20శాతం వరకూ క్యాష్బ్యాక్ రాయితీ కల్పిస్తోన్నట్టు తెలిపింది. ఈ ఆఫర్లు 30 నవంబర్ 2021వరకూ తమ అన్ని స్టోర్లలో అందుబాటులో ఉంటాయని వెల్లడించింది.