Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కర్నూల్ : గహచ, వాణిజ్య ప్రాంగణాలకు ఆధునిక డిజైన్ పరిష్కారాలను అందించే గ్రీన్లామ్ ఇండిస్టీస్ తాజాగా కర్నూల్లో డిస్ప్లే సెంటర్ను ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. శ్రీనివాసా థియేటర్ సమీపంలో రెడ్డి ట్రేడర్స్ వద్ద దీన్ని అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొంది. ఇక్కడ వినియోగదారుల కోసం విస్తత శ్రేణిలో లామినేట్స్ను ప్రదర్శించనున్నట్లు వెల్లడించింది. విభిన్నమైన టెక్చర్స్, కలర్స్, డిజైన్స్ నుంచి ఎంచుకునే అవకాశం కూడా ఉందని తెలిపింది.