Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : బ్యాంక్ల నిరర్థక ఆస్తులు (ఎన్పిఎ) రికవరీ మెరుగు పడిందని రేటింగ్ ఎజెన్సీ ఇక్రా పేర్కొంది. అనేక సవాళ్ల మధ్య 2022లో బ్యాంకింగ్ పరిశ్రమ రుణాల రికవరీలో ప్రగతిని కనబర్చిందని ఇక్రా వైస్ ప్రెసిడెంట్ అనీల్ గుప్తా పేర్కొన్నారు. కరోనా తొలి దశలోనూ ఎన్పిఎలను తగ్గించుకోగలిగాయన్నారు. ఆస్తుల నాణ్యతతో పాటు లాభాలు పెరిగా యన్నారు. మొండి బాకీల కేటాయింపులు తగ్గాయని ఇక్రా పేర్కొంది.