Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • భార్యపై అనుమానంతో మెడ నరికిన భర్త
  • పదో తరగతి పరీక్ష రాసేందుకు వెళ్తూ విద్యార్థి మృతి
  • సూపర్‌ సైక్లోన్లతో భార‌త్‌కు తీవ్ర ముప్పు..!
  • నిలదీశామని కావాలని ఫెయిల్ చేశారు : విద్యార్థి
  • ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి..!
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
1.1 బిలియన్ డాలర్ల వార్షిక రుణ మంజూరు రేటుకు చేరుకున్న పైసాబాజర్ | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి

1.1 బిలియన్ డాలర్ల వార్షిక రుణ మంజూరు రేటుకు చేరుకున్న పైసాబాజర్

Thu 13 Jan 20:33:16.989892 2022

    • డిసెంబర్ 2021లో రూ. 695 కోట్ల రుణాలను జారీ చేసిన ఫిన్‌టెక్
    • డిసెంబర్‌లో పైసాబజార్ ద్వారా 668 పట్టణాలలో రుణాలను యాక్సెస్ చేసిన కస్టమర్లు
    • దేశ వ్యాప్తంగా 1200+ పట్టణాలలో కస్టమర్ల రుణ అవసరాలను చేరుకున్న పైసాబజార్
గుర్‌గావ్: పైసాబజార్.కామ్, వినియోగదారు రుణాల కోసం ఇండియాలో అతి పెద్ద డిజిటల్ మార్కెట్‌ప్లేస్, వార్షిక రుణ మంజూరు రేటు 1.1 బిలియన్ యూఎస్ డాలర్ల (క్రెడిట్ కార్డుల జారీ మినహాయించి) కు చేరుకుందని ప్రకటించింది. డిసెంబర్ 2021లో, ఈ ఫిన్‌టెక్ రూ. 695 కోట్ల రుణాలను మంజూరు చేసింది, ఇందులో వ్యక్తిగత రుణాలు మరియు వ్యాపార రుణాల వంటి అన్-సెక్యూర్డ్ రుణాలు, అలాగే హోమ్ లోన్స్, లోన్ ఎగైనెస్ట్ ప్రాపర్టీ వంటి సెక్యూర్డ్ రుణాలు ఉన్నాయి.
              మార్చి 2020 నుంచి, లెండింగ్ పరిశ్రమపై మహమ్మారి తీవ్రంగా ప్రభావం చూపగా, మరియు లాక్‌డౌన్, మారటోరియం, ఇంకా ఆర్థిక రంగంలో అంతరాయాల వంటి  వాటితో పాటు, రుణ పరిశ్రమలో డిజిటల్ మౌళిక వసతులు లేకపోవడం,  అలాగే భౌతిక ప్రక్రియలపై అధికంగా ఆధారపడటం వంటి కారణాలతో కొత్త క్రెడిట్ మంజూరులో క్షీణతకు దారితీసిందని, పైసాబజార్ వెల్లడించింది. అయితే,  ఆర్థిక కార్యకలాపాలను క్రమంగా, ఇంకా స్థిరంగా తిరిగి ప్రారంభించడం, పరిశ్రమ డిజిటల్ నేతృత్వంలో రుణ ప్రక్రియల వైపు మళ్లడం, దీనితో పాటు ఏప్రిల్ 2021లో సెకండ్ వేవ్ కారణంగా, అది తక్కువ వ్యవధి అయినా సరే, గత 12-15 నెలల్లో రుణాల మొత్తాలు  క్రమంగా పెరిగాయి.
            “మహమ్మారి అనేది సవాలు అయినా సరే, రుణ పరిశ్రమలో ఇది ఒక ఇన్‌ఫ్లెక్షన్ పాయింట్ అనే విషయం నిరూపితమైంది, దీని కారణంగా ఇప్పుడు మనకు మరింతగా డిజిటల్ దృష్టి గల ప్రక్రియలు, దృఢమైన అండర్‌రైటింగ్ మోడల్‌లు మరియు స్థిరమైన వ్యవస్థలు ఉన్నాయి. దేశంలో అతి పెద్ద మార్కెట్‌ప్లేస్ ప్లాట్‌ఫాంగా, గత 18 నెలలలో, మన విభిన్న వినియోగదారుల విభాగాలకు ఇబ్బంది లేకుండా సేవలు అందించేందుకు, మేము భాగస్వామ్యాలను మరింత లోతుగా మార్చడంపై, డిజిటల్ మౌళిక వసతులను నిర్మించడంపై తీవ్రంగా దృష్టి సారించాము,” అని పైసాబజార్.కామ్, సీఈఓ, కో-ఫౌండర్ అయిన నవీన్ కుక్రేజా అన్నారు.
           650 పట్టణాలకు పైగా వినియోగదారులకు ప్రతి నెలా రుణాల యాక్సెస్ పైసాబజార్ చెబుతున్న ప్రకారం, లాక్‌డౌన్ నిబంధనలు సడలించిన తర్వాత, ఆర్థిక కార్యక్రమాలు పునఃప్రారంభం అయ్యాయి, దీనితో అధిక భౌగోళిక ప్రాంతాలలోని కస్టమర్ల రుణ అవసరాలకు అనుగుణంగా సేవ చేసేందుకు వీలు కలిగింది. ఇది, ప్రస్తుతం, తమ ప్లాట్‌ఫాంపై 10 లక్షలకు పైగా రుణ ఎంక్వైరీలను పొందుతోంది, ఇప్పటివరకూ 1200 పైగా నగరాలు, పట్టణాలలోని కస్టమర్లకు సేవలు అందించింది. ఒక్క డిసెంబర్ నెలలోనే, పైసాబజార్ ప్లాట్‌ఫాంను 668 పైగా నగరాలు, పట్టణాలలోని కస్టమర్లు యాక్సెస్ చేశారు.
       “భౌతిక సంప్రదింపులు కష్టంగా మారిన తరుణంలో, రుణ ప్రక్రియలను మేము పూర్తిగా డిజిటల్ వైపు మార్చగలిగాము, దీని ద్వారా మా ప్లాట్‌ఫాంపై దేశవ్యాప్తంగా ఉన్న కస్టమర్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా రుణాలను పొందగలిగే సౌలభ్యం కల్పిస్తుంది. మా భాగస్వామ్య బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు మాతో పూర్తిగా డిజిటల్ ప్రయాణాలను నిర్మించడంపై దృష్టి పెట్టడం ఈ ప్రయాణంలో ఒక పెద్ద విజయంగా నిలిచింది, దీని ఫలితంగా త్వరిత నిర్ణయం అలాగే మంజూరులతో పాటు పేపర్ లేకుండా, భౌతికంగా లేకుండా అనే ప్రక్రియల ద్వారా కస్టమర్లకు మెరుగైన సౌలభ్యం ఏర్పడింది,” అని పైసాబజార్.కామ్, సీనియర్ డైరెక్టర్ మరియు హెడ్ ఆఫ్ ప్రొడక్ట్ అండ్ ఎనలిటిక్స్, గౌరవ్ అగర్వాల్ అన్నారు.
           పైసాబజార్‌పై అందించిన ఆవిష్కరించిన డిజిటల్ ప్రక్రియలలో, సీ-కేవైసీ ఇంటిగ్రేషన్ ద్వారా డిజిటల్ కేవైసీ, ఆధార్ కేవైసీ ఆధారిత ఆఫ్‌లైన్ ఎక్స్ఎంఎల్, వీడియో కేవైసీ, వీడియో ద్వారా లైవ్‌లీనెస్ తనిఖీలు, డిజిటల్‌గా డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయడం/వ్యాలిడేట్ చేయడం, ఈ-మాండేట్‌లు, ఆప్టికల్ కేరక్టర్ రికగ్నిషన్ (ఓసీఆర్), ఈ-సైన్ వంటివి ఉండగా, రుణ ప్రక్రియలలో అన్ని దశలను డిజిటైజర్ చేయడం జరిగింది.
            సగానికి పైగా రుణ మంజూరులు టాప్ 5 మెట్రో నగరాలకు వెలుపలి కస్టమర్లకే డిజిటైజేషన్ పెరగడం, దేశవ్యాప్తంగా రుణాలకు డిమాండ్ పెరగడంతో, పైసాబజర్ ఇప్పుడు అధిక స్థాయిలో రుణాలను టాప్ 5 నగరాలకు, అంటే ఢిల్లీ ఎన్‌సీఆర్, ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్కతాలకు వెలుపల ఉన్న భౌగోళిక ప్రాంతాలలో అందించగలుగుతోంది. సగటున, నెలలో పైసాబజార్ కస్టమర్లకు జారీ చేసే మొత్తం రుణాలలో 55 శాతం వరకు టాప్ 5 నగరాలకు బయట ఉన్న కస్టమర్లకే అందించబడ్డాయి.
          టాప్ 5 మెట్రోలలో, ఢిల్లీ ఎన్‌సీఆర్, బెంగళూరులకు, పైసాబజార్ ద్వారా చేసే నెలవారీ రుణ మంజురులో అధిక వాటా ఉండగా, వీటికి సమీపంలో ముంబై నిలిచింది.  అలాగే, యువ వినియోగదారు విభాగాలకు అధిక సంఖ్యలో రుణాల మంజూరు జరుగుతోందని ఈ ప్లాట్‌ఫాం గుర్తించింది. నెలలో పైసాబజార్ ద్వారా జారీ అయ్యే రుణాలలో 50 శాతానకి పైగా, 35 సంవత్సరాల వయసు కంటే తక్కువ ఉన్న వయసు వారికి, అలాగే 26 శాతం మొత్తం 30 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారికే జరుగుతోంది.
          “కొవిడ్ ఇప్పటికీ మనతోనే ప్రచ్ఛన్నంగా ఉన్నా సరే, వివిధ విభాగాలు మరియు భౌగోళిక ప్రాంతాలకు క్రెడిట్ సరఫరాలో పెరుగుదల, రుణాలు అందించే పరిశ్రమ ఇప్పుడు మరింత దృఢంగా మరియు పటిష్టంగా ఉందని చెప్పేందుకు నిదర్శనం. పైసాబజార్‌లో, మా వినియోగదారులకు మొత్తం రుణ పర్యావరణ వ్యవస్థకు విలువను జోడించడానికి విశ్లేషణలు, సాంకేతికత, భాగస్వామ్యాలను ఉపయోగించి, మా ప్లాట్‌ఫాంను సందర్శించే వివిధ వినియోగదారుల విభాగాలకు, ఉత్పత్తి మరియు ప్రక్రియ ఆవిష్కరణల ద్వారా మా వ్యాపార ప్రాథమికాలను బలోపేతం చేయడం, క్రెడిట్ యాక్సెస్‌ను సులభతరం చేయడంపై మేము దృష్టి నిలిపాము,” అని నవీన్ కుక్రేజా అన్నారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

పెరిగిన వండర్లా హాలిడేస్ నాలుగో త్రైమాసికం స్థూల ఆదాయం
త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన దీపక్ ఫెర్టిలైజర్స్ అండ్ పెట్రోకెమికల్స్ కార్పొరేషన్ లిమిటెడ్
జెమ్జ్‌ను ఆవిష్కరించిన డాన్యుబ్‌ ప్రోపర్టీస్‌
బంగారంలో పెట్టుబడులకోసం UPI SIPను ఆవిష్కరించిన ఫోన్‌ పే
యువత విజయాలకు మార్గాలు సుగమం చేస్తున్న అన్అకాడమీ రీలెవల్‌
తాజా హిందీ ఒరిజినల్‌ను ప్రకటించిన హంగామా
ఆటోమోటివ్‌ కియా, హైటెక్‌ సిటీ వద్ద ఈవీ 6ను కియా ప్రదర్శన
అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలో ఏజ్ అండ్ పీ ప్రథమ్ రూ. 400 కోట్లు పెట్టుబడి
భారతదేశంలో మహిళల ఆరోగ్యానికి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వాలి?
బీఎండబ్ల్యూ నుంచి ఇవి ఐ4 సెడాన్‌
ట్విటర్‌ బోర్డు నుంచి తప్పుకున్న జాక్‌ డోర్సీ
కియా ఇవి 6 బుకింగ్స్‌ ప్రారంభం
ఇన్ఫోసిస్‌ సీఈఓకు అదిరిపోయే వేతనం
‘ఎర్న్ ఫీచర్’తో క్రిప్టో అసెట్స్ పై క్రిప్టో ఆర్జనలను జనరేట్ చేసుకునేలా వినియోగదారులకు కాయిన్ డీసీఎక్స్ అవకాశం
ఎస్‌ఎంవీ జైపురియ గ్రూప్‌తో ఇజ్రాయిల్‌కు చెందిన వాటర్‌జెన్‌ భాగస్వామ్యం
భార‌త్‌లో అడుగుపెట్టి‌న‌ ఎలక్ట్రిఫైయింగ్ : BMW i4..
ప్రివ్యూలో సరికొత్త వర్టుస్‌ ను ప్రదర్శించిన ఫోక్స్‌వేగన్‌ ఇండియా
రోగుల కోసం వాట్సాప్‌ ఆధారిత చాట్‌బాట్‌ ‘హలో స్కిన్‌’ను ఆవిష్కరించిన గ్లెన్‌మార్క్‌
కొండాపూర్‌ వద్ద నూతన క్లాస్‌రూమ్‌ కేంద్రం ప్రారంభించిన ఆకాష్‌+బైజూస్‌
రైతులకు, పండ్ల ప్రాసెసింగ్ భాగస్వాములకు అవకాశాలను కల్పిస్తున్న పార్లే ఆగ్రో
మంచి పోషకాహారము ధృఢమైన దంతాలతోనే మొదలవుతుందన్న కోల్గేట్ స్ట్రాంగ్ టీత్
వరంగల్‌లో పెప్పర్‌ఫ్రై స్టూడియో ప్రారంభం
వినూత్నమైన ఉత్పత్తులను ఆవిష్కరించిన జెఎస్‌డబ్ల్యూ పెయింట్స్‌
తెలంగాణలో భారీగా పెరిగిన ల్యాప్ టాప్స్ అమ్మకాలు
చక్కెర ఎగుమతులపై నియంత్రణ
త్వరలో ఎల్‌ఐసీ డివిడెండ్‌..!
హైదరాబాద్‌లో షోరూమ్‌ తెరిచిన కెేడీఎం
మొబైల్‌ చార్జీలు మళ్లీ పెరగొచ్చు
హైదరాబాద్‌లో షోరూమ్‌ తెరిచిన కెడీఎం
‘అన్‌స్టాపబుల్- కర్‌కే దికావూంగీ’’ నూతన కార్యక్రమం ప్రారంభం
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.