Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : రిటైల్ అమ్మకాలపై కరోనా ఆంక్షలు ప్రతికూల ప్రభావాన్ని చూపించాయి. మూడో వేవ్ నేపథ్యంలో ప్రకటించిన ఆంక్షలు గడిచిన జనవరి అమ్మకాలు పడిపోయేలా చేశాయని రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఆర్ఏఐ) తెలిపింది. కోవిడ్కు ముందు2019 జనవరి అమ్మకాలతో పోల్చితే 91 శాతానికి మాత్రమే చేరినట్లు తాజా బిజినెస్ సర్వేలో వెల్లడైందని పేర్కొంది. అతి త్వరలోనే సాధారణ పరిస్థితి నెలకొన వచ్చని ఆర్ఏఐ సీఈఓ కుమార్ రాజగోపాలన్ ఆశాభావం వ్యక్తం చేశారు.