Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : డిజిటైజేషన్ కారణంగా మహిళలపై ఆన్లైన్ దూషణలు పెరుగుతున్న నేపథ్యంలో సురక్షితమైన, సమర్థవంతమైన కమ్యూనికేషన్ నిర్మించి సమాజానికి సాయపడేందుకు ట్రూకలర్ ప్రయత్నిస్తోన్నట్టు పేర్కొంది. ముఖ్యంగా మహిళలపై వేధింపులకు వ్యతిరేకంగా నిలువడానికి, రోజువారీ జీవితంలో అనవసరమైన కమ్యూనికేషన్ను బ్లాక్ చేయడంలో సాయపడుతున్నట్టు తెలిపింది. ఐదు దేశాల్లో లోతైన పరిశోధన చేసి మహిళల కోసం మొదలుపెట్టిన ఇట్స్ నాట్ ప్రచారం ద్వారా ఆన్లైన్ వేధింపులకు వ్యతిరేకంగా అవగాహన కల్పించే ప్రయత్నాన్ని కొనసాగిస్తోన్నట్టు పేర్కొంది.