Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వినియోగదారులందరి కోసం స్వచ్ఛంద స్వీయ-ధృవీకరణను ప్రారంభించిన ప్రపంచంలోనే మొదటి సోషల్ మీడియా ప్లాట్ఫారమ్గా కూ(Koo) అవతరించింది
యూజర్ ప్రొఫైల్లో ఆకుపచ్చ టిక్ రూపంలో వాలంటరీ స్వీయ-ధృవీకరణ అందించబడుతుంది
ఈ ఫీచర్ ప్రతి యూజర్ని ధృవీకరించడానికి మరియు యూజర్ ఆనందాన్ని మెరుగుపరచడంతో పాటు విశ్వసనీయతను మరియు నమ్మకాన్ని పెంచడంలో సహాయపడుతుంది.
సోషల్ మీడియాలో పారదర్శకత మరియు విశ్వసనీయతను పెంపొందించడానికి మధ్యవర్తి మార్గదర్శకాల నియమం 4(7)ని పాటించిన మొదటి ముఖ్యమైన సోషల్ మీడియా మధ్యవర్తిగా కూ గుర్తింపు పొందింది.
హైదరాబాద్: వాలంటరీ స్వీయ-ధృవీకరణను ప్రారంభించిన మొదటి సోషల్ మీడియా ప్లాట్ఫారమ్గా కూ యాప్ అవతరించింది. ఇప్పుడు ఏ యూజర్ అయినా ప్రభుత్వం ఆమోదించిన తమ ID కార్డ్ ఉపయోగించి ప్లాట్ఫారమ్లో వారి ప్రొఫైల్ను సెకన్లలో స్వీయ-ధృవీకరణ చేసుకోవచ్చు. ఇది వినియోగదారులకు ప్లాట్ఫారమ్లో వారి అకౌంట్ యొక్క ప్రామాణికతను నిరూపించడానికి అధికారం ఇస్తుంది. దీని వల్ల వారు పంచుకునే ఆలోచనలు మరియు అభిప్రాయాలకు విశ్వసనీయత మరింత పెరుగుతుంది. స్వచ్ఛంద స్వీయ-ధృవీకరణ నిజమైన స్వరాల దృశ్యమానతను పెంచుతుంది.
అకౌంట్ స్వీయ-ధృవీకరించబడినట్లు ఆకుపచ్చ టిక్ రూపంలో కనిపించే మార్కర్ గుర్తిస్తుంది. రూల్ 4(7) ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (మధ్యవర్తి మార్గదర్శకాలు మరియు డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) రూల్స్, 2021 ప్రకారం ఈ ఫీచర్ని ఎనేబుల్ చేసిన మొదటి ‘ముఖ్యమైన సోషల్ మీడియా మధ్యవర్తి’ కూ.
యూజర్లు తమ ప్రభుత్వ ID నంబర్ను నమోదు చేసి, OTPని నమోదు చేసి, విజయవంతమైన ప్రామాణీకరణ తర్వాత, వారి ప్రొఫైల్లో ఆకుపచ్చ టిక్తో స్వీయ-ధృవీకరణ పొందుతారు. మొత్తం ప్రక్రియ కొన్ని సెకన్లలో పూర్తవుతుంది. ప్రభుత్వ అధీకృత థర్డ్-పార్టీల ద్వారా ధ్రువీకరణ ప్రక్రియ జరుగుతుంది. ఈ ప్రక్రియలో ఎటువంటి సమాచారాన్నీ కూ సేకరించదు.
వాలంటరీ స్వీయ-ధృవీకరణ ప్లాట్ఫారమ్లో యూజర్లను శక్తివంతం చేయడంతో పాటు - ప్రామాణికతను ప్రోత్సహించడం ద్వారా - ఆన్లైన్ తప్పుడు సమాచారం, ద్వేషపూరిత ప్రసంగం, దుర్వినియోగం మరియు బెదిరింపులను నిరోధించడంలో కూడా సహాయపడుతుంది
కూ సహ వ్యవస్థాపకుడు & CEO అప్రమేయ రాధాకృష్ణ మాట్లాడుతూ, “సోషల్ మీడియాలో విశ్వాసం మరియు భద్రతను ప్రోత్సహించడంలో కూ ముందంజలో ఉంది. ప్రపంచంలోనే వాలంటరీ స్వీయ-
https://info.kooapp.com/koo-voluntary-verification/