Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ముఖ్య చీడపీడల నుండి రైతులు పంటలను రక్షించుకునేందుకు బిఎఎస్ఎఫ్ కొత్తగా 'ఎక్స్పోనస్'ను ఆవిష్కరించినట్లు ప్రకటించింది. గొంగళిపురుగులను, మిరపలో వచ్చు థ్రిప్స్ లాంటి కఠినమైన చీడపీడలను శక్తివంతంగా నియంత్రించనుందని పేర్కొంది. సోయాబీన్, కంది, మిరప, టొమాటో, వంగ, క్యాబేజి లాంటి అనేక రకాల పంటల రక్షణకు దోహదం చేయనుందని తెలిపింది.