Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రస్తుతం రెవెన్యూ కార్యదర్శిగా ఉన్న తరుణ్ బజాజ్కు అదనంగా కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ బాధ్యతలను అప్పగి స్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ది క్యాబినెట్ (ఏసీసీ) సోమవారం వెల్లడించింది. 2021లో తరుణ్ బజాజ్ రెవెన్యూ శాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు.