Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 10 నుంచి బడ్జెట్ కసరత్తును ప్రారంభించనుంది. దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటున్న వేళ ఈ దఫా బడ్జెట్ కీలకంగా మారనుంది. దేశంలో గత 40 ఏండ్లలో ఎప్పుడూ లేని విధంగా అధిక ద్రవ్యోల్బణం, నిరుద్యోగ తాండవం, జీడీపీ మందగమనం తదితర అంశాలు బడ్జెట్లో ప్రధాన సవాళ్లుగా నిలువనున్నాయి. మరోవైపు 2024 మే మాసంలో జరగనున్న స్వార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రెండో సారి ఎన్నికైనా మోడీ సర్కార్కు ఇది చివరి బడ్జెట్ కానుంది.