Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల కోసం బ్యాంక్ ఆఫ్ బరోడా కొత్తగా 'పెన్షన్ సార్థి' వెబ్ పోర్టల్ను ఆవిష్కరిం చింది. తమ బ్యాంక్లో ఖాతాలు కలిగిన పెన్షన్ ఉద్యోగులకు ఇది ఎంతో ఉపయోగపడనుందని ఆ బ్యాంక్ తెలిపింది. ఈ నూతన పోర్టల్ను బీఓబీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అజరు కుమార్ లాంచనంగా ప్రారంభించారు. దీని గురించి ఆ బ్యాంక్ రిటైల్ లయాబిలిటీస్, మార్కెటింగ్ సీజీఎం పురుషోత్తం వివరించారు. పెన్షనర్లకు ఇది వన్ స్టాప్ సొల్యూషన్గా నిలుస్తుందన్నారు.