Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి హర్దీప్ పూరీ
న్యూఢిల్లీ : భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) డిజిన్వెస్ట్మెంట్ ప్లాన్ను నిలిపివేసినట్లు కేంద్ర చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ తెలిపారు. గత మేలో కేంద్రం పెట్టుబడుల ఉప సంహరణకు సంబంధించిన అన్ని ప్రాజెక్టులను ఆపివేసిందన్నారు. బీపీసీఎల్లో కేంద్రానికి 52.98 శాతం వాటా ఉంది. దీన్ని పూర్తిగా అమ్మేసి.. ప్రయివేటుకు అప్పగించాలని ఇది వరకు మోడీ సర్కార్ బిడ్డింగ్లను సైతం ఆహ్వానించిన విషయం తెలిసిందే.