Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : అమెరికన్ టెక్ దిగ్గజం అమెజాన్ భారత సోలార్ విద్యుత్ రంగంలోకి ప్రవేశించింది. రాజస్థాన్లో మూడు సౌర విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొంది. వీటిలో 210 మెగావాట్ ప్రాజెక్టులను డెవలపర్ రిన్యూ పవర్ అభివద్ధి చేస్తుండగా, 100 మెగావాట్ పథకాన్ని స్థానిక డెవలపర్ యాంప్ ఎనర్జీ ఇండియా అభివృద్ధి చేయనుందనీ, 110 మెగా వాట్ పథకాన్ని బ్రూక్ఫీల్డ్ రెన్యువబుల్ అందించనుందని పేర్కొంది.