Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : నగరంలో తమ సంస్థ నెట్వర్క్ను విస్తరించినట్టు విద్యుత్ ద్విచక్ర వాహన కంపెనీ హీరో ఎలక్ట్రిక్ ప్రకటించింది. కూకట్పల్లి లో అంకుర్ మోటర్స్తో భాగస్వామ్యం చేసుకుని తమ నూతన డీలర్షిప్ ను ప్రారంభించినట్టు తెలిపింది. నగరంలో ఇది తమకు ఆరవ డీలర్షిప్ అని పేర్కొంది. విద్యుత్ ద్వి చక్రవాహనాలకు పెరుగుతున్న డిమాండ్ను ఇవి తీర్చనున్నాయని హీరో ఎలక్ట్రిక్ సిఇఒ సోహిందర్ గిల్ పేర్కొన్నారు.