Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: తెలంగాణ చాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండిస్టీ (టీసీ ఈఐ), మానేపల్లి స్త్రీ శక్తి అవార్డ్స్ 2022లను ఈ నెల 20న ప్రదానం చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ 5వ ఎడిషన్ను గురువారం హైటెక్స్లో నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. మంగళవారం పంజాగుట ్టలోని మానేపల్లి జ్యువెలరీ స్టోర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో నలుగురు స్త్రీ రత్న అవార్డు విజేతలను ప్రకటించారు. వీరిలో ఒకరు రాజ్మటజ్ సిఇఒ డాక్టర్ మీనాక్షి అనంతరామ్ కూడా ఉన్నారు. డాక్టర్ హేమలత, స్వయం సహాయ బృందం సీనియర్ సభ్యు లు సత్య లక్ష్మి, కోచ్లైఫ్ ఏషియా వ్యవస్థాపక డైరెక్టర్ శాంత కె సిన్హా ఉన్నారు.