Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : తాము ఆవిష్కరించిన ప్రైమ్బుక్ 4జికి అనూహ్య స్పందన లభిస్తుందని ఆండ్రాయిడ్ ఒఎస్ ఆధారిత ల్యాప్టాప్ తయారీ బ్రాండ్ ప్రైమ్ బుక్ పేర్కొంది. రూ.20వేల దిగువన విలువ చేసే తమ ల్యాప్ ట్యాప్లకు భారీగా ఆర్డర్లు వస్తున్నాయని తెలిపింది.