Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చాలా రోజుల తరువాత అంబానీ సోదరుల ద్వయం ఒకే వేదికపై కనిపించారు. బుధవారం 'డిజిటల్ ఇండియా' కార్యక్రమపు వేదికపై ముఖేష్, అనిల్ అంబానీలు ఒకరితో ఒకరు ముచ్చటించుకొంటూ అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రధాని సమక్షంలో వీరిరువురూ సంభాషణకు దిగడం మరీ ప్రత్యేకంగా నిలిచింది.