Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: జర్మనీ వాహన తయారీ కంపెనీ ఫోక్స్వ్యాగన్ భారత్లోని ప్యాసింజర్ వాహన సెగ్మెంట్లో 3శాతం వాటాను పెంచుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా తన మార్కెట్ పోర్ట్ఫోలియోను మరింత విస్తరించే యోచనలో ఉంది. భారత్ తమకు ముఖ్యమైన మార్కెట్గా ఉందని..ఇక్కడ తాము కిందిస్థాయి నుంచి బలోపేతం కావాలని యోచిస్తున్నామని, తమ విజన్ పట్ల స్పష్టంగా ఉన్నామని ఫోక్స్వ్యాగన్ గ్రూప్ సేల్స్ ఇండియా (ప్యాసింజర్ వాహనాలు) డైరెక్టర్ స్టీఫెన్ నాప్ తెలిపారు.