Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: కార్పొరేట్ సామా జిక బాధ్యత (సీఎస్ఆర్)లో ఎన్ఎండీసీ అందించిన సేవలకు గాను సీఐఐ-ఐటీసీ సస్టెయినేబిలిటీ అవార్డు 2017 లభించింది. న్యూఢిల్లీలో సిఐఐ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ అవార్డును ఎన్ఎండీసీ జీఎం ఉషా సింగ్, సీఎస్ఆర్ డీజీఎం పి శ్యామ్ అందుకు న్నారు. తమ సిబ్బంది కృషిని ఎన్ఎండీసీ సీఎండీ బయిజేంద్ర కుమార్ ప్రశంసించారు.