Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్యాంకు అధికారులకు కమీషన్లు:సీబీఐ
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ (ఈడీ)15 నగరాలు,45 వేర్వేరు చోట్ల సోదాలు నిర్వహిం చింది.ఇందులో గీతాం జలి,నక్షత్ర సంస్థలకు చెందిన కొల్కతాలో ఉన్న ఆరు షోరూమ్లలోనూ తనిఖీలు నిర్వహించారు. ఈడీ,సీబీఐ సంయుక్తంగా దోషులను పట్టుకో వటం,సాక్ష్యాధారాలను సేకరించేపనిలో భాగంగా ఆదివారం విస్త్రృతంగా ఆకస్మిక సోదాలు జరిపాయి.పీఎన్బీ అక్రమాలకు సంబంధించి లెటర్ ఆఫ్ అండర్ టేకింగ్(ఎల్ఓయూ) జారీ చేయటానికి బ్యాంకు అధికారులకు కమీషన్లు ముట్టజెప్పినట్టు గుర్తించామని సీబీఐ అధికారులు తెలిపారు. ప్రధానపాత్రధారులైన నీరవ్మోడీ లాంటి పెద్దలు విదేశాలకు చెక్కేసేదాకా దర్యాప్తుసంస్థలు,నిఘా వర్గాలు ఏం చేస్తున్నాయని సామాన్యుడి ప్రశ్న.