Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి :హెర్బల్ ఉత్పత్తుల కంపెనీ హిమాలయ డ్రగ్ తయారు చేస్తున్న పురుషుల ముఖ ఉత్పత్తులకు క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రిషాబ్ పంత్లు ప్రచారం కల్పించనున్నారు. వీరిని ఆ సంస్థ బ్రాండ్ అంబాసీడర్లుగా నియమించుకుంది. లుకింగ్ గుడ్-లవింగ్ గుడ్ అనే కాన్సెప్ట్తో ఈ క్యాంపెయిన్ చేపట్టనున్నామని ఆ కంపెనీ బిజినెస్ హెడ్ రాజేష్ క్రిష్ణమూర్తి తెలిపారు.