Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నగల షోరూం 'జోయాలుక్కాస్' ఐదో బ్రాంచీ దిల్సుక్నగర్లో ప్రారంభమైంది. దీన్ని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ప్రారంభించారు. కార్పొరేటర్ గిన్నారం విఠల్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జోయాలుక్కాస్ సీఈవో బేబీ జార్జీ, డీజీఎం రిటెయిలర్ పి.డి ఫ్రాన్సిస్, ప్రాజెక్ట్ హెడ్ హెన్రీ జార్జీ తదితరులు పాల్గొన్నారు.