Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా వేగంగా విజృంభిస్తున్న కరోనా వైరస్ను నివారించేందుకు కేంద్ర. రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ను కొనసాగిస్తున్నాయి. ఈ లాక్డౌన్ కారణంగా ప్రజలకు ఇంటి నుండి బయటకు వచ్చి తమకు కావాల్సిన వస్తువులు కొనలేని పరిస్థితుల్లో వున్నారు. తాజాగా స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ ఆన్లైన్ ఫ్రీ బుక్ ఆఫర్లను ప్రకటించింది. ఈ ఫ్రీ బుకింగ్లో 15% వరకూ క్యాష్బ్యాక్ మరియు ఖర్చులేని సులభతర వాయిదాలను కూడా అధిస్తోంది. వినియోగదారులు ఇప్పుడు తమకు కావాల్సిన ఉప్పత్తులను ఆన్లైన్లో శాంసంగ్ షాప్ వద్ద బుక్ చేసుకోవచ్చు మరియు తత ప్రాంతాలలో డెలివరీలకు అనుమతించిన వెంటనే దగ్గరలోని ఆథీకృత శాంసంగ్ రిటైలర్ల వద్ద నుంచి డెలివరీ పొందవచ్చు చేయనుంది. శాంసంగ్ ఉత్పత్తుల కోసం ఆన్లైన్లో శాంసంగ్ షాప్ (https://www.samsung.com/in/offer/online/ce-sale/) వద్ద వినియోగదారులు వెతకడంతో పాటుగా బుక్ చేసుకోవచ్చు. ఈ విధంగా బుక్ చేసుకున్న ఉత్పత్తులను దగ్గరలోని శాంసంగ్ ఆథీకృత రిటైలర్ వద్ద నుంచి డెలివరీలను చేస్తారు. ఈ డెలివరీలను దేశవ్యాప్తంగా విభిన్న ప్రాంతాలలో లాక్డౌన్ నిబంధనలను పూర్తిగా తొలగించి, ప్రామాణిక నిర్వహణ ప్రక్రియలు ఆరంభించిన వెంటనే వేగవంతంగా చేస్తారు. ‘స్టే హోమ్. స్టే హ్యాపీ ... లాగ్ ఇన్టు గ్రేట్ ఆఫర్స్’ (ఇంటిలోనే ఉండండి. సంతోషంగా ఉండండి... అసాధారణ అవకాశాలను పొందండి) కార్యక్రమం అన్ని శాంసంగ్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు – టెలివిజన్స్, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్కండీషనర్లు, వాషింగ్ మెషీన్లు, స్మార్ట్ ఓవెన్స్–పై లభ్యమవుతుంది. వినియోగదారులు ముందస్తుగా తమకు కావాల్సిన ఉత్పత్తులను మే 08,2020వ తేదీ వరకూ శాంసంగ్ షాప్ వద్ద బుక్ చేసుకోవచ్చు మరియు 15% వరకూ రాయితీని, 18 నెలల వరకూ దీర్ఘకాలపు ఋణ సదుపాయాలతో వడ్డీ లేని సులభ వాయిదాల పద్ధతిలో పొందవచ్చు. వీటితో పాటుగా ఎక్స్ప్రెస్ డెలివరీ సైతం లభిస్తుంది.