Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'కాలం, పరిస్థితులకు తగ్గట్టుగానే మనమూ నడుచుకోవాలి. ప్రస్తుతం
ఉన్న సెకండ్ వేవ్ ఉధృతి దృష్ట్యా మా 'హసీన్ దిల్ రుబా'ని ఓటీటీలో రిలీజ్ చేస్తున్నాం' అని నాయిక తాప్సీ తెలిపింది. వినీల్ మ్యాథ్యూ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో తాప్సీతోపాటు
విక్రాంత్ మాస్సే, హర్షవర్ధన్ రాణే, హన్సిక ఇతర కీలక పాత్రలో నటించారు.
జులై 2న నెట్ఫ్లిక్స్ వేదికగా
ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాప్సీ ప్రస్తుతం 'దోబారా', 'శభాష్ మిథు', 'రష్మీ రాకెట్', 'లూప్ లపేటా' వంటి తదితర భిన్న చిత్రాల్లో నటిస్తోంది.