Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • సమ్మర్‌ స్పెషల్‌ రైళ్లను నడపనున్న దక్షిణ మధ్య రైల్వే..
  • చర్చిలో తొక్కిసలాట.. 31 మంది మృతి
  • తిరుమలలో పెరిగిన రద్దీ.. టీటీడీ కీలక సూచన
  • శ్రీశైలాన్ని సందర్శించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి
  • నడుస్తున్న కారు డోరు తెరిచిన వ్యక్తి.. ద్విచక్రవాహనాదారుడు మృతి
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
వెండితెరపై దాసరి జీవితం | నవచిత్రం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నవచిత్రం
  • ➲
  • స్టోరి

వెండితెరపై దాసరి జీవితం

Fri 14 Jan 06:20:54.085296 2022

దర్శకరత్నగా తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న డా|| దాసరి నారాయణరావు జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించేందుకు సన్నాహాలు ఆరంభం అయ్యాయి. 'దర్శకరత్న' పేరుతో ఆయన జీవితంలోని సంఘటనల సమాహారంతో రూపొందబోయే ఈ చిత్రాన్ని ఇమేజ్‌ ఫిలింస్‌ పతాకంపై సీనియర్‌ దర్శకుడు ధవళసత్యం దర్వకత్వంలో తాడివాక రమేష్‌ నాయుడు నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు ధవళసత్యం మాట్లాడుతూ, 'చిత్ర పరిశ్రమలో మేరు శిఖరం అంత ఎత్హుకు ఎదిగి, రచయితగా, దర్శక, నిర్మాతగా ఎందరెందరికో మార్గదర్శకుడైన దాసరి గారితో నాకున్న విడదీయలేని అనుబంధం ఈ చిత్రం చేసేందుకు నన్ను పురిగొల్పింది' అని తెలిపారు. 'కరోనా మూడో వేవ్‌ రాకపోతే ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్‌ ఆరంభించే వాళ్లం. జాతీయ స్థాయి నటుడు దాసరి గారి పాత్రను పోషిస్తారు. అలాగే దాసరి పద్మ పాత్రలో గుర్తింపు ఉన్న నటి నటిస్తారు. తెలుగు, హిందీ, తమిళంతో పాటు మరికొన్ని భాషల్లో దీన్ని నిర్మించి పాన్‌ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. సీనియర్‌ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేయనున్నారు' అని నిర్మాత తాడివాక రమేష్‌ నాయుడు చెప్పారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మహేష్‌బాబే కారణం
భారీ యాక్షన్‌ సినిమా
అరుదైన చిత్రం 777 ఛార్లి
పాన్‌ ఇండియా స్థాయిలో జ్వాల
బ్లాక్‌ని బ్లాక్‌బస్టర్‌ చేశారు
విశ్వవిఖ్యాత నట సార్వభౌముడికి ఘన నివాళి
మెప్పించే పక్కా కమర్షియల్‌
బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్‌
అతి తక్కువ టికెట్‌ ధరలు
మాస్‌ బీట్‌తో మత్తుగా...మత్తుగా
నయా క్రైమ్‌ కామెడీ థ్రిల్లర్‌
ముసలోడికి దసరా పండుగ
మూడు భాషల్లో సారీ..
400కి పైగా థియేటర్లలో విక్రమ్‌
మట్టి మనుషుల కథతో జైత్ర
యూత్‌ కచ్చితంగా చూడాల్సిన సినిమా
'ఎఫ్‌3'కి రిపీట్‌ ఆడియెన్స్‌ వస్తారు
డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో 11:11
ఈవీవీకి అంకితం
జూన్‌ 3న మేజర్‌ రిలీజ్‌
లక్కీ స్టార్‌గా యష్‌
స్క్రిప్ట్‌ కుదిరితే నాన్న బయోపిక్‌లో నటిస్తా
ఖుషి తొలి షెడ్యూల్‌ పూర్తి
అనుకున్నదోటి..అయ్యిందోటి రంగో రంగా
సరికొత్తగా లవ్వాట
మెరిసేలే.. మెరిసేలే
జోగిని వ్యవస్థ నేపథ్యంలో శర పంజరం
ప్రేక్షకులకు కృతజ్ఞతలు
ఫ్యామిలీ అంతా హాయిగా నవ్వుకోండి
షేక్‌స్పియర్‌ రచనల ఆధారంగా యానం
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.